telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఇసుక కూడా .. డోర్ డెలివరీ.. ఇదేమి చోద్యమమ్మ..

vimala p
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను డోర్‌ డెలివరీ చేయాలని నిర్ణయింది. దీనిలో భాగంగా జనవరి 2వ తేదిన కృష్ణా జిల్లాలో ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు.

గ్రేడింగ్ రద్దు.. మార్కులే ముద్దు..

vimala p
ఇంటర్ విద్యావిధానంలో ఇప్పటి వరకు ఏపీలో అమలు చేస్తున్న గ్రేడింగ్ విధానం రద్దు కానుంది. ఈ మేరకు ఇంటర్ విద్యా మండలి తుది కసరత్తు చేస్తోంది. గ్రేడింగ్

స్థానిక ఎన్నికలకు … రిజర్వేషన్లు ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం..

vimala p
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ రాజ్‌ చట్టం 1994 చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లనే అమలు

సీఎం రమేష్ ఇంట … మరో విషాదం.. సోదరుడి అకాలమృతి..

vimala p
బీజేపీ, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడు సీఎం ప్రకాష్(51) మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోన్న

అన్ని ప్రాంతాల అభివృద్ధే వైసీపీ ధ్యేయం: మంత్రి బొత్స

vimala p
అన్ని ప్రాంతాల అభివృద్ధే వైసీపీ ధ్యేయమని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధానిపై కమిటీలు వేశామని ఆయన తెలిపారు. వాటి నివేదికల్లోని అంశాలను

ఇక పై ఇసుక డోర్‌ డెలివరీ: మంత్రి పెద్దిరెడ్డి

vimala p
ఏపీలో ఇసుక డోర్‌ డెలివరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇసుక డోర్‌ డెలివరీ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. జనవరి 7న

ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ ను విడుదల చేసిన మంత్రి సురేష్‌

vimala p
ఏపీ వృత్తి విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల (ఏపీ సెట్స్‌) షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ సోమవారం తాడేపల్లిలో విడుదల చేశారు. ఏప్రిల్‌ 20

విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి: స్పీకర్ తమ్మినేని

vimala p
విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబు అందుకే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. విశాఖను రాజధానిగా చేస్తే మీకేంటి

పండగ సీజన్ లో అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు: మంత్రి పేర్ని నాని

vimala p
పండగల సమయంలో ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఈరోజు ఆయన

అందుకే టీడీపీని ప్రజలు ఇంటికి పంపించారు: మంత్రి బొత్స

vimala p
గత టీడీపీ పాలనపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. నిధులు ఉన్నప్పటికీ గత టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేకపోయిందన్నారు. అభివృద్ధి ఆలోచనే లేకుండా దోచుకోవడమే

గుంటూరు జైలులో రైతులను పరామర్శించిన చంద్రబాబు

vimala p
మీడియాపై దాడికి పాల్పడ్డారని ఆరుగురు రాజధాని రైతులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు గుంటూరు జైలుకి తరలించారు. జైలులో

విశాఖ మెట్రోకు కొత్త టెండర్లు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు!

vimala p
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో నిర్మించే బాధ్యతను టీడీపీ ప్రభుత్వం 2017లో ఏఎంఆర్‌సీకి అప్పగించిన విషయం తెలిసిందే. వాటిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం