ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను డోర్ డెలివరీ చేయాలని నిర్ణయింది. దీనిలో భాగంగా జనవరి 2వ తేదిన కృష్ణా జిల్లాలో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ చట్టం 1994 చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లనే అమలు
అన్ని ప్రాంతాల అభివృద్ధే వైసీపీ ధ్యేయమని ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాజధానిపై కమిటీలు వేశామని ఆయన తెలిపారు. వాటి నివేదికల్లోని అంశాలను
ఏపీలో ఇసుక డోర్ డెలివరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇసుక డోర్ డెలివరీ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. జనవరి 7న
ఏపీ వృత్తి విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల (ఏపీ సెట్స్) షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం తాడేపల్లిలో విడుదల చేశారు. ఏప్రిల్ 20
విశాఖ రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. చంద్రబాబు అందుకే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. విశాఖను రాజధానిగా చేస్తే మీకేంటి
గత టీడీపీ పాలనపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. నిధులు ఉన్నప్పటికీ గత టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చేయలేకపోయిందన్నారు. అభివృద్ధి ఆలోచనే లేకుండా దోచుకోవడమే
మీడియాపై దాడికి పాల్పడ్డారని ఆరుగురు రాజధాని రైతులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిని న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు గుంటూరు జైలుకి తరలించారు. జైలులో
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును పీపీపీ పద్ధతిలో నిర్మించే బాధ్యతను టీడీపీ ప్రభుత్వం 2017లో ఏఎంఆర్సీకి అప్పగించిన విషయం తెలిసిందే. వాటిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం