telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఓటర్లంతా టీడీపీకి ఓటు వేస్తే జగన్ రాజీనామా: దేవినేని

vimala p
ఓటర్లంతా టీడీపీకి ఓటు వేస్తే.. ఈ నెలాఖరుకి సీఎం జగన్ రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా చేస్తారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. అమరావతి

సూచనలు చేయడం వరకే ఎస్ఈసీ పరిధి: స్పీకర్ తమ్మినేని

vimala p
ప్రభుత్వానికి సూచనలు చేయడం వరకే రాష్ట్ర ఎన్నికల కమిష (ఎస్ఈసీ) పరిధి ఉంటుదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. కరోనా కారణంగా స్థానిక సంస్థల

ఎన్నికల కమిషనర్ కు సీఎస్ లేఖ రాయడం రాజ్యంగ విరుద్దం: యనమల

vimala p
ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా వేయడాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు ఏపీ సీఎస్ నీలం సాహ్నీ లేఖ

పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని స్మరించుకోవాలి: మంత్రి వెల్లంపల్లి

vimala p
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం

ఈసీ, గవర్నర్ ఉండకూడదని జగన్ భావిస్తున్నారు: జేసీ దివాకర్ రెడ్డి

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను కలిసేందుకు ఎన్నికల సంఘం కార్యాలయానికి ఈరోజు

స్థానిక ఎన్నికల్లో జగన్‌ కు ఓటమి భయం: కేశినేని శ్వేత

vimala p
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని కుమార్తె శ్వేత తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే మీ కేంద్ర మిత్రుల సహకారంతో ఆదేశాలు

ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక సీంకు అధికారాలు ఉండవు: గోరంట్ల

vimala p
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక ముఖ్యమంత్రికి అధికారాలు ఉండవని ఆయన అన్నారు.

కరోనా అనేది జబ్బే కాదని ప్రకటించిన ఏకైక సీఎం జగన్: కన్నా

vimala p
దేశంలో అన్ని రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా అనేది జబ్బే కాదని ప్రకటించిన సీఎం జగన్ ఒక్కరే అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు.

ఎన్నికల విషయంలో ఈసీకి పూర్తి అధికారాలు ఉంటాయి: సోమిరెడ్డి

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈసీ వాళ్లు పరిపాలిస్తున్నారా? నేను పరిపాలిస్తున్నానా? అంటున్నారు. ఎన్నికల విషయంలో ఈసీకి

అస్వస్థతకు లోనైన భక్తులు తిరుమలకు రావొద్దు: టీటీడీ

vimala p
తిరుమలలో ఈ రోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనిమూడు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత

పొట్టి శ్రీరాములు సంఘసంస్కర్త: చంద్రబాబు

vimala p
ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మత్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా

‘ఇది ప్రజాస్వామ్య దేశం జగన్ అన్నా’: కేశినేని తీవ్ర వ్యాఖ్యలు

vimala p
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.