ప్రభుత్వానికి సూచనలు చేయడం వరకే రాష్ట్ర ఎన్నికల కమిష (ఎస్ఈసీ) పరిధి ఉంటుదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. కరోనా కారణంగా స్థానిక సంస్థల
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ముఖ్యమంత్రికి అధికారాలు ఉండవని ఆయన అన్నారు.
దేశంలో అన్ని రాష్ట్రాలు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా అనేది జబ్బే కాదని ప్రకటించిన సీఎం జగన్ ఒక్కరే అని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు.
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈసీ వాళ్లు పరిపాలిస్తున్నారా? నేను పరిపాలిస్తున్నానా? అంటున్నారు. ఎన్నికల విషయంలో ఈసీకి
తిరుమలలో ఈ రోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వదర్శనం కోసం భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనిమూడు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత
ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మత్యాగం తెలుగువారి దృఢ సంకల్పానికి నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా