రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఏపీ సీఎం జగన్ ఎటువంటి చర్యలూ తీసుకోవట్లేదని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ప్రజలను రక్షించాలన్న బాధ్యత కన్నా ఆయనకు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికలు జరగకుండా చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. ‘రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల
రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎదుర్కోలేకనే చంద్రబాబు కుట్ర చేశారని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఎన్నికలు వాయిదా వేయించాలని మొదటి నుంచి చంద్రబాబు ప్రయత్నించారని విమర్శలు
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఎన్నికల వాయిదా నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాట్లా యుద్దం జరుగుతోంది. ఇప్పటికే
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడం పై టీడీపీ నేతల వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. ఎన్నికలను వాయిదా వేయించి చంద్రబాబు గెలిచినట్టు
ఏపీలో కరోనా ఎఫెక్ట్ లేదని ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించవచ్చని ఎస్ఈసీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి సుచరితకు సొంత పార్టీలోనే నిరసన వ్యక్తమవుతోంది. పార్టీకోసం శ్రమించే వారికి టికెట్లు ఇవ్వడం లేదని వైసీపీ కార్యకర్తలు ఆమె ఇంటిని ముట్టడించారు. ఈ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆఫర్ ఇచ్చారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో, తనకు చెందిన రెండు