telugu navyamedia

ఆంధ్ర వార్తలు

అన్న క్యాంటీన్లు తెరిచి పేదలను ఆడుకోవాలి: చంద్రబాబు

vimala p
లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలు పస్తులు ఉండకుండా.. అన్న క్యాంటీన్లు తెరిచి వారిని ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మేరకు కోవిడ్-19

ఉత్తమ వ్యవస్థకు రూపం ఇచ్చిన పాలకుడు శ్రీరాముడు: చంద్రబాబు

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ‘ఏ ప్రాంత ప్రజలైనా రామరాజ్యం కావాలని

ఆదాయం దెబ్బతింది.. ఏపీనీ ఆదుకోండి: మోదీని కోరిన జగన్‌

vimala p
దేశ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర హోంశాఖ

కరోనాను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతల అక్రమాలు: యనమల

vimala p
కరోనాను అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలకు పాల్పడుతున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచమంతా వణికిపోతుంటే, సీఎం జగన్ మాత్రం భయపడాల్సిన పనిలేదని

ఢిల్లీ వెళ్లివచ్చిన వారితోనే వైరస్ వ్యాప్తి: సీఎం జగన్

vimala p
ఢిల్లీ సదస్సులో పాల్గొని వచ్చిన వాళ్లతోనే కరోనా వైరస్‌ విస్తరిస్తోందని ఏపీ సీఎం జగన్ అన్నారు. బుధవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ గత రెండు రోజలుగా

కరోనా కేసులు పెరగడం బాధాకరం: సీఎం జగన్

vimala p
ఢిల్లీలోని సదస్సులో పాల్గొని తిరిగి రాష్ట్రానికి తిరిగివచ్చినవారికి కరోనా వైరస్‌ సోకిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. బుధవారం అమరావతిలో జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో

ఏపీ ఐపీఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ విరాళం

vimala p
ఏపీలో కరోనా వైరస్ పై పోరుకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు తమవంతు సాయాన్ని అందిస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో

కరోనా కట్టడికి చేస్తున్న కృషి అభినందనీయం: మంత్రి వెల్లంపల్లి

vimala p
కరోనా కట్టడికి ప్రభుత్వాధికారులు, మానవతావాదులు చేస్తున్న కృషి అభినందనీయమని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయవాడ నగరంలోని రాజరాజేశ్వరి పేట కరోనా పాజిటివ్‌ కంటోన్మెంట్‌ జోన్‌ ప్రాంతంలో

రామోజీ విరాళం అభినందనీయం: సోమిరెడ్డి

vimala p
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కరోనా కట్టడికి ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తనవంతు సాయంగా రామోజీ చెరో రూ.10 కోట్లు చొప్పున

ఇంటింటి సర్వే నిరంతరాయంగా కొనసాగుతుంది: జగన్

vimala p
రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసులు, ప్రార్థనల కోసం ఏపీ నుంచి ఢిల్లీ

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ వైరస్ ప్రమాదకరం: చంద్రబాబు

vimala p
కరోనా వైరస్ ఒక స్థాయి దాటితే అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో వైద్యం అందించలేమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. భారత్ లో 49

పోలీస్ కుటుంబాలకు ఏపీ డీజీపీ అభినందనలు

vimala p
పోలీస్ కుటుంబాలకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందనలు తెలిపారు. పోలీస్ఉ ద్యోగంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు పరోక్షంగా చేస్తున్న త్యాగాలను ఎప్పటికీ మరువలేనివన్నారు. కరోనా