లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలు పస్తులు ఉండకుండా.. అన్న క్యాంటీన్లు తెరిచి వారిని ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ మేరకు కోవిడ్-19
దేశ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కేంద్ర హోంశాఖ
ఢిల్లీలోని సదస్సులో పాల్గొని తిరిగి రాష్ట్రానికి తిరిగివచ్చినవారికి కరోనా వైరస్ సోకిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. బుధవారం అమరావతిలో జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో
ఏపీలో కరోనా వైరస్ పై పోరుకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు తమవంతు సాయాన్ని అందిస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో
కరోనా కట్టడికి ప్రభుత్వాధికారులు, మానవతావాదులు చేస్తున్న కృషి అభినందనీయమని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ నగరంలోని రాజరాజేశ్వరి పేట కరోనా పాజిటివ్ కంటోన్మెంట్ జోన్ ప్రాంతంలో
ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు కరోనా కట్టడికి ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు చేస్తున్న కృషికి తనవంతు సాయంగా రామోజీ చెరో రూ.10 కోట్లు చొప్పున
రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసులు, ప్రార్థనల కోసం ఏపీ నుంచి ఢిల్లీ
పోలీస్ కుటుంబాలకు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందనలు తెలిపారు. పోలీస్ఉ ద్యోగంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు పరోక్షంగా చేస్తున్న త్యాగాలను ఎప్పటికీ మరువలేనివన్నారు. కరోనా