telugu navyamedia

ఆంధ్ర వార్తలు

బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులు మాయం: దేవినేని

vimala p
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 45 ఏళ్ల వయస్సు నిండి 60 ఏళ్ల మధ్య ఉండే

గణేష్ మండపాలకు అనుమతి లేదు!

vimala p
ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే వినాయక చవితి ఉత్సవాలకు ఈసారి బ్రేక్ పడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే గణేష్ ఉత్సవాలకు సంబంధించి పలు రాష్ట్ర

ఏపీలో కరోనా కన్నెర్ర .. ఒక్కరోజులో 93 మంది బలి

vimala p
ఏపీలో కరోనా కన్నెర్ర చేయడంతో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో ఈ మహమ్మారికి 93 మంది బలయ్యారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 13

కేసీఆర్ ఆరోపణలను పట్టించుకోవద్దు!

vimala p
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ విస్తరణ ద్వారా రోజుకు మూడు టీఎంసీలనీటిని తరలించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. నీటి ప్రాజెక్టులపై జలవనరుల శాఖ

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా

vimala p
అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ఏపీలో మరోసారి వాయిదాపడింది. వాస్తవానికి ఉగాది రోజున ఈ ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ సర్కార్ తొలుత ముహూర్తం

సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు: బొత్స

vimala p
సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరుగుతాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది.

సంపూర్ణ లాక్ డౌన్ తో బోసిపోయిన ఒంగోలు!

vimala p
ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఒంగోలు కరోనా కేంద్రంగా మారడంతో నేటి నుంచి రెండు

రాజధాని శంకుస్థాపనకు రావడానికి మోదీకి సిగ్గుండాలి: సుంకర పద్మశ్రీ

vimala p
విశాఖ రాజధాని ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి మహిళా జేఏసీ

గుంటూరు సీసీఎస్ పోలీసులపై సీబీఐ కేసు

vimala p
గుంటూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులపై సీబీఐ కేసు నమోదైంది. ముగ్గురు వ్యక్తులను అక్రమంగా 10 రోజుల పాటు నిర్బంధించారనే అభియోగాలపై కేసును సీబీఐ అధికారులు

విశాఖ బడా సంస్థలు పెద్దల హస్తగతం: దేవినేని ఉమ

vimala p
విశాఖలోని బడా సంస్థలు పెద్దల హస్తగతమవుతున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… మొన్న కార్తీకవనం, నేడు బేపార్క్.

కరోనా నుంచి కోలుకున్న కరణం బలరాం

vimala p
ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కరోనా నుంచి కోలుకున్నారు. 10 రోజుల క్రితం బలరాంకు కరోనా నిర్ధారణ కావడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో

వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రారంభించిన జగన్

vimala p
మహిళల సాధికారిత కోసం వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ రోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వర్చువల్ పద్ధతిలో ఆయన