పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ విస్తరణ ద్వారా రోజుకు మూడు టీఎంసీలనీటిని తరలించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేసీఆర్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. నీటి ప్రాజెక్టులపై జలవనరుల శాఖ
అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ఏపీలో మరోసారి వాయిదాపడింది. వాస్తవానికి ఉగాది రోజున ఈ ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ సర్కార్ తొలుత ముహూర్తం
సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరుగుతాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది.
ప్రకాశం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఒంగోలు కరోనా కేంద్రంగా మారడంతో నేటి నుంచి రెండు
విశాఖ రాజధాని ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి మహిళా జేఏసీ
గుంటూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులపై సీబీఐ కేసు నమోదైంది. ముగ్గురు వ్యక్తులను అక్రమంగా 10 రోజుల పాటు నిర్బంధించారనే అభియోగాలపై కేసును సీబీఐ అధికారులు
విశాఖలోని బడా సంస్థలు పెద్దల హస్తగతమవుతున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ… మొన్న కార్తీకవనం, నేడు బేపార్క్.
మహిళల సాధికారిత కోసం వైఎస్సార్ చేయూత పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వర్చువల్ పద్ధతిలో ఆయన