మహారాష్ట్ర లో రాజకీయంగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే, మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్తో
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కరీంనగర్లో పర్యటించారు. ఈ
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనపై సీపీఐ నేత నారాయణ ఘాటుగా స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులపై దాడిని ఆటవిక
2012 లో ఢిల్లీలో నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిండుతులను ఈ నెల 22న ఉరి తీయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ న్యాయస్థానం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
రాజధాని కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు జగన్ పోలీసులను వాడుకుంటున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును హరించే
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. అరాచకాలను సృష్టించి, రాజకీయపరంగా అనుకూలంగా మలచుకోవడం చంద్రబాబుకు అలవాటేనని రోజా ఆరోపించారు. రాష్ట్రంలోని మూడు
వైసీపీ ప్రభుత్వమే రాజధాని సమస్యకు కారణమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధానిగా అమరావతి అభివృద్ధి పథంలో సాగుతున్న
రాజధాని అరెస్టులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొడుతోందని పవన్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పోలీసు కేసుల పేరుతో విపక్ష నేతలను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అమరావతి రైతులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. మంగళగిరిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కారు
ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జార్జి అలెగ్జాండర్ పై కొచ్చిలో దాడి జరిగింది. ఆయన కారులో వెళుతుండగా మధ్యలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో