telugu navyamedia

vimala p

ముంబై : … రాజ్‌ ఠాక్రే తో .. దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ ..

vimala p
మహారాష్ట్ర లో రాజకీయంగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్‌ఎన్‌ఎస్‌) చీఫ్‌ రాజ్‌ ఠాక్రే, మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌తో

గులాబీ జెండా ఎగరడం ఖాయం: మంత్రి గంగుల

vimala p
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కరీంనగర్‌లో పర్యటించారు. ఈ

అమిత్ షాది క్రిమినల్ ఇంటెలిజెన్స్: సీపీఐ నారాయణ

vimala p
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనపై సీపీఐ నేత నారాయణ ఘాటుగా స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులపై దాడిని ఆటవిక

మా కూతురికి న్యాయం జరిగింది..నిర్భయ తల్లి హర్షం

vimala p
2012 లో ఢిల్లీలో నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు నిండుతులను ఈ నెల  22న ఉరి తీయాలంటూ ఢిల్లీ పాటియాలా హౌస్ న్యాయస్థానం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.

అరెస్టులతో ఉద్యమం ఆగదు: బుద్ధా వెంకన్న

vimala p
రాజధాని కోసం రైతులు సాగిస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు జగన్ పోలీసులను వాడుకుంటున్నారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును హరించే

నిర్భయ దోషులకు ఈ నెల 22న శిక్ష అమలు!

vimala p
తీహార్ జైల్లో ఉన్ననిర్భయ దోషులకు దోషులకు ఈ నెల 22న ఉదయం 7గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని పటియాలా హౌస్ కోర్టు తీర్పు చెప్పింది. దోషులకు శిక్ష

చంద్రబాబు వల్లే రాజధాని లేకుండా పోయింది: ఎమ్మెల్యే రోజా

vimala p
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. అరాచకాలను సృష్టించి, రాజకీయపరంగా అనుకూలంగా మలచుకోవడం చంద్రబాబుకు అలవాటేనని రోజా ఆరోపించారు. రాష్ట్రంలోని మూడు

వైసీపీ ప్రభుత్వమే రాజధాని సమస్యకు కారణం: సోమిరెడ్డి

vimala p
వైసీపీ ప్రభుత్వమే రాజధాని సమస్యకు కారణమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధానిగా అమరావతి అభివృద్ధి పథంలో సాగుతున్న

రాజధాని అరెస్టులపై పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ

vimala p
రాజధాని అరెస్టులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొడుతోందని పవన్

కేసీఆర్ దుష్టపాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాం: రేవంత్ రెడ్డి

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పోలీసు కేసుల పేరుతో విపక్ష నేతలను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.

ఎమ్మెల్యే పిన్నెల్లి పై దాడి.. ఘాటుగా స్పందించిన రోజా

vimala p
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అమరావతి రైతులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. మంగళగిరిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కారు

ముత్తూట్ ఫైనాన్స్ ఎండీపై రాళ్ల దాడి..తీవ్ర గాయాలు

vimala p
 ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జార్జి అలెగ్జాండర్ పై కొచ్చిలో దాడి జరిగింది. ఆయన కారులో వెళుతుండగా మధ్యలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో