ఏపీ రాజధాని అంశంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. జనసేన కార్యాలయంలో గుంటూరు జిల్లా నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాజధాని అరెస్టులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొడుతోందని పవన్