పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూసివేయాలని నిర్ణయించింది.
సుప్రీం కొలీజియం సిఫార్సు మేరకు ఏపీ హైకోర్టుకు కొత్తగా మరో ముగ్గురు న్యాయమూర్తులు రానున్నారు. అలాగే, తెలంగాణకు కూడా ఓ న్యాయమూర్తిని కొలీజియం కేటాయించింది. ఏపీకి కేటాయించిన
గురక పెడుతున్నారంటే ప్రశాంతంగా పడుకుంటున్నారనే అపోహ ఉండేది. కానీ అభివృద్ధి చెందిన వైద్య విజ్ఞానం గురకకు సంబంధించి ఎన్నో వాస్తవాలను కళ్ళ ముందు ఉంచుతోంది, గురక వల్ల
వేసవి కాలంలో ముఖ్యంగా రోహిణీకార్తె సమయంలో మన శరీరంలో వాటర్ లెవెల్స్ మాటిమాటికీ తగ్గిపోతూ ఉంటాయి. డీహైడ్రేషన్ స్టేజ్కి వెళ్లిపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు వడ దెబ్బ తగిలి
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో లాక్డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో నిత్యవసర వస్తువుల దుకాణాలు మినహా మరే దుకాణాలు తెరవడం
కరోనా కారణంగా దేశమంతటా లాక్డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులతో పాటు ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. సినీ సెలబ్రిటీస్ విషయానికి వస్తే అందరూ ఇంటి పనులు, వంట
కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఏకంగా రూ.25 కోట్లు విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, కోన వెంకట్ – విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ
డైరక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి 20 సంవత్సరాలు పూర్తి అయ్యింది. పవర్స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమా ద్వారా దర్శకుడిగా టాలీవుడ్లోకి