హాస్యనటు శ్రీనివాసరెడ్డి తాజాగా ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. ఈ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
లాక్ డౌన్ కారణంగా మద్యం కోసం అల్లాడుతున్న మందుబాబులకు మహారాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. రెడ్ జోన్ కాని ప్రాంతాల్లో దుణాలు తెరచుకునేందుకు షరతులతో కూడిన అనుమతులను
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో చేతనైన సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో ముఖ్యమంత్రి
లాక్డౌన్ సమయంలో మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే వారికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు జీవీకే-ఈఎంఆర్ఐ సంస్థ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ 108కు వస్తున్న కాల్స్ చూసి అధికారులు
ఎంతమంది యాంకర్స్ వచ్చినా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ సుమ కనకాల. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగులో ఆమె మాట్లాడే విధానం,
ముంబైలో 53 మంది మీడియా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై టీఆర్ఎస్ మాజీ ఎంపీ
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మహమ్మారి ఇప్పటికే 25 లక్షల మందిని భాధిస్తూ,
ఈ మధ్యనే తను డ్రింక్ చేసే విషయం గురించి ముక్కుసూటిగా సమాధానం చెప్పింది శృతిహాసన్. ఎందుకు మానేశానో డేర్ గా చెప్పింది. అలాంటి మనస్థత్వం శృతిహాసన్ది. తాజాగా
ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోన వైరస్ నివారణ కోసం అన్ని దేశాల కంటే ముందు వ్యాక్సిన్ను రూపొందించేందుకు ఆరు భారతీయ కంపెనీలు పోటీపడుతున్నట్టు నీతి ఆయోగ్ సీఈవో