ఏసీలు, కూలర్ల కారణంగా కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరుగుతుండడంపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్త లాక్డౌన్ విధించి ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వాలతో పాటు సెలెబ్రిటీలుకూడా
నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్లో ప్రతిరోజూ రాత్రివేళ చేసే తరావీ
సుకుమార్ ‘రంగస్థలం’ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రస్తుతం అల్లు అర్జున్తో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన నటిస్తోంది. మరో
మలయాళ నటుడు పృథ్వీరాజ్జ్ సుకుమారన్ ఈ రోజు తొమ్మిదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పృథ్వీరాజ్ తొమ్మిదేళ్ల క్రితం కేరళలోని పాలక్కాడ్లో సుప్రీయను వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కరోనా వైరస్ ఇంత వరకు అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఈసినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన నటిస్తోంది. మరో హీరోయిన్ పాత్రలో కేరళ కుట్టి నివేదా
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్లో కొద్దిరోజుల క్రితం కరోనాతో ఓ జమాతీ మృతిచెందాడు. దీంతో అధికారులు
నాగార్జున, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా `శివమణి`. దాదాపు పదిహేనేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఘనవిజయంగా నిలిచింది. పోలీస్ అధికారిగా కనిపించిన నాగార్జున
తాజాగా పవన్ పొలిటికల్ ప్రయాణంపై నాగబాబు కూతురు నిహారిక ఆసక్తికర కామెంట్స్ చేసారు. కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమైన నిహారిక పలు మీడియా