telugu navyamedia

vimala p

ఏసీల వాడకంపై కేంద్రం మార్గదర్శకాలు విడుదల!

vimala p
ఏసీలు, కూలర్ల కారణంగా కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరుగుతుండడంపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్

పట్టణాల్లో పాజిటివ్ కేసులు..మర్కజ్ లింకులే కారణం: కిషన్ రెడ్డి

vimala p
దేశంలో కరోనా కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంకిత భావంతో పని చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  పట్టణాల్లో

పోలీసులపై పాట ఆలపించిన చంద్రబోస్… సందేశం ఇచ్చిన చిరు

vimala p
కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించి ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వాలతో పాటు సెలెబ్రిటీలుకూడా

రంజాన్ మాసం ప్రారంభం..ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి: సీఎం కేసీఆర్

vimala p
నేటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌లో ప్రతిరోజూ రాత్రివేళ చేసే తరావీ

రామ్, సుకుమార్ కంబినేషన్లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ..?

vimala p
సుకుమార్ ‘రంగస్థలం’ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన నటిస్తోంది. మరో

జిల్లాల్లో వెంటనే కరోనా ల్యాబ్ లు ఏర్పాటు చేయాలి: సీఎం జగన్

vimala p
కరోనా ల్యాబ్ లు లేని జిల్లాల్లో వెంటనే ల్యాబ్ లు ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఈ రోజు  కొవిడ్-19 నివారణ చర్యలపై

మొదటిసారి మనం పెళ్లి రోజున వేరుగా ఉన్నాం … ఎప్పటికీ మనం కలిసే ఉంటాం…

vimala p
మలయాళ నటుడు పృథ్వీరాజ్జ్‌ సుకుమారన్‌ ఈ రోజు తొమ్మిదవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. పృథ్వీరాజ్‌ తొమ్మిదేళ్ల క్రితం కేరళలోని పాలక్కాడ్‌లో సుప్రీయను వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా

యూపీ సర్కార్ కీలక నిర్ణయం.. జూన్ 30 వరకు ఆంక్షలు!

vimala p
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కరోనా వైరస్ ఇంత వరకు అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అల్లు అర్జున్ ‘పుష్ప’ లో విజయ్‌ సేతుపతి పాత్రలో బాబీ సింహా

vimala p
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఈసినిమాలో బన్నీకి జోడిగా రష్మిక మందన నటిస్తోంది. మరో హీరోయిన్‌ పాత్రలో కేరళ కుట్టి నివేదా

తీవ్ర వ్యాఖ్యలు చేసిన కంగనా పై కేసునమోదు

vimala p
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో కొద్దిరోజుల క్రితం కరోనాతో ఓ జమాతీ మృతిచెందాడు. దీంతో అధికారులు

‘శివమణి` సినిమా ఇప్పుడు వచ్చుంటే… నాగ్ ట్వీట్

vimala p
నాగార్జున, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా `శివమణి`. దాదాపు పదిహేనేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ఘనవిజయంగా నిలిచింది. పోలీస్ అధికారిగా కనిపించిన నాగార్జున

పవన్ పొలిటికల్ జర్నీపై నిహారిక ఆసక్తికర కామెంట్స్…

vimala p
తాజాగా పవన్ పొలిటికల్ ప్రయాణంపై నాగబాబు కూతురు నిహారిక ఆసక్తికర కామెంట్స్ చేసారు. కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో ఇంటికే పరిమితమైన నిహారిక పలు మీడియా