ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోసారి హైకోర్టు విచారణకు హాజరయ్యారు. అక్రమ మద్యం రవాణా కేసులో సీజ్ చేసిన వాహనాలను యజమానులకు అప్పగించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ
విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాపు నేస్తం పధకాన్ని జిల్లా ఇంచార్జి మంత్రి కురసాల కన్నబాబు, మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి
ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వం తనను గుర్తించపోవడంతో ఆయన ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆపార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. పార్టీ హైకమాండ్
నెలరోజుల శిశువుకు ఉచితంగా ఆపరేషన్ చేయించి రియల్ హీరో అనిపించుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తూర్పు గోదావరి జిల్లా తుమ్మలపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్, నాగజ్యోతి
ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో రకుల్ ప్రీత్ సింగ్ జోరు తగ్గింది. అందుకు కారణం ‘మన్మథుడు 2’ ఫ్లాప్ అవడమేనని టాలీవుడ్ టాక్. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగిన
యావత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన బిత్తిరిసత్తి ఉరఫ్ రవికుమార్కి షాక్ ఇచ్చారు టీవీ9 నిర్వాహకులు. ఆయన్ని టీవీ9 నుంచి తొలగిస్తూ యాజమాన్యం మంగళవారం నాడు ఆదేశాలు జారీ