telugu navyamedia

vimala p

నిర్మలా సీతారామన్‌కు రఘురామకృష్ణరాజు ఆహ్వానం

vimala p
ఏపీ రాజకీయాల్లో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల ఆయన వైసీపీ సర్కారునుద్దేశించి పలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.

నిజాం కట్టడాలను ధ్వంసం చేయడం మానేయాలి: ఉత్తమ్

vimala p
నిజాం కట్టడాలను ధ్వంసం చేయడం మానేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ సూచించారు. సామాన్యులకు అవసరమైన ఒక్క పని జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్

ఉత్తర కొరియాకు భారత్ టీబీ మందుల సరఫరా!

vimala p
ఉత్తర కొరియాకు భారత ప్రభుత్వం టీబీ వ్యాధి నిరోధక ఔషధాలను సరఫరా చేయనుంది. ప్రస్తుతం అక్కడ కాశ్య వ్యాధి సంబంధిత ఔషధాల కొరత నెలకొంది. దీంతో ఆ

పవన్ ఇంటర్వ్యూలో మూడో భాగం విడుదల

vimala p
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ సోషల్ మీడియా విభాగం కోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూను అనేక భాగాలుగా విడుదల చేస్తున్నారు. తాజాగా

హైద్రాబాద్ నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్

vimala p
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్ ఫార్మా పరిశోధన సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్

సీనియర్ నటి సుమలత కరోనా

vimala p
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి సామాన్యులు, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులతో సహా ప్రతి ఒక్కరిని ఎటాక్ చేస్తుంది. తాజాగా సీనియర్ నటి, కర్ణాటక ఎంపీ సుమలత

కరోనా పరిస్థితులపై డాక్టర్లతో చంద్రబాబు చర్చ

vimala p
ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన కోవిడ్ చికిత్స, తదితర అంశాలపై ప్రముఖ డాక్టర్లతో

ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై నారా లోకేశ్ ఫైర్

vimala p
నెల్లూరు జిల్లా కావలి వద్ద ముసునూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు ఇటీవల తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా

నలంద కిశోర్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: చంద్రబాబు

vimala p
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్ గుండెపోటుతో మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

పవన్ అభిమానులకు మళ్ళీ నిరాశేనా ?

vimala p
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘పింక్’కు ఇది

కీర్తి సురేష్ ని క్రాక్ గర్ల్… అంటూ నిర్మాత పోస్ట్

vimala p
‘మహానటి’ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు సంపాదించుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘మిస్ ఇండియా’

అక్కినేని అఖిల్ ను పెళ్లాడతానంటున్న స్టార్ యాంకర్

vimala p
టాలీవుడ్ మన్ముథుడిగా పేరొందిన నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేనికి కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. అఖిల్‌పై మనసు పారేసుకున్నా అంటూ తాజాగా సంచలన విషయాన్ని తెలియజేసింది యాంకర్