ఏపీ రాజకీయాల్లో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఇటీవల ఆయన వైసీపీ సర్కారునుద్దేశించి పలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
నిజాం కట్టడాలను ధ్వంసం చేయడం మానేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ సూచించారు. సామాన్యులకు అవసరమైన ఒక్క పని జరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్
కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్ ఫార్మా పరిశోధన సంస్థ రూపొందించిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి సామాన్యులు, సెలెబ్రిటీలు, రాజకీయ నాయకులతో సహా ప్రతి ఒక్కరిని ఎటాక్ చేస్తుంది. తాజాగా సీనియర్ నటి, కర్ణాటక ఎంపీ సుమలత
ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన కోవిడ్ చికిత్స, తదితర అంశాలపై ప్రముఖ డాక్టర్లతో
నెల్లూరు జిల్లా కావలి వద్ద ముసునూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు ఇటీవల తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిశోర్ గుండెపోటుతో మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
‘మహానటి’ సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు సంపాదించుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘మిస్ ఇండియా’
టాలీవుడ్ మన్ముథుడిగా పేరొందిన నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేనికి కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. అఖిల్పై మనసు పారేసుకున్నా అంటూ తాజాగా సంచలన విషయాన్ని తెలియజేసింది యాంకర్