లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎన్నో సంస్థలు వేతనాలు చెల్లించే పరిస్తితి లేక ఉద్యోగులను తొలగించారు. .అందులో భాగంగా వరంగల్
సుశాంత్సింగ్ రాజ్పుత్ మృతి కేసుపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ స్పందించారు. సుశాంత్ కేసును కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. నిందితులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొమ్ముకాస్తున్నారని
కరోనా వైరస్ ఎన్నో కుటుంబాల్లో కల్లోలం రేపుతోంది.వైరస్ బారినపడి మనస్తాపంతో ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో బాధపడుతున్న భార్యాభర్తలు
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే తెలంగాణకు చుక్క నీరు కూడా రాదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. అదే జరిగితే తెలంగాణ ఆరు టీఎంసీల నీటిని నష్టపోతుందని
కరోనా రోగుల పట్ల కార్పొరేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝళిపించేందుకు సిద్దమైంది. కరోనా చికిత్సకు అత్యధిక ఫీజులు వసూలు చేయడంతోపాటు
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా ముందుకు సాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా ముందుకు సాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్