telugu navyamedia

vimala p

‘సాఫ్ట్‌వేర్ శారద’కు అండగా నిలిచిన టిటా!

vimala p
లాక్ డౌన్ సమయంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఎన్నో సంస్థలు వేతనాలు చెల్లించే పరిస్తితి లేక ఉద్యోగులను తొలగించారు. .అందులో భాగంగా వరంగల్

బాలీవుడ్ మాఫియాకు కాంగ్రెస్ అండ: సుశీల్ మోదీ

vimala p
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుపై బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ స్పందించారు. సుశాంత్ కేసును కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. నిందితులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొమ్ముకాస్తున్నారని

కరోనా బారినపడి భార్యాభర్తలు ఆత్మహత్య

vimala p
కరోనా వైరస్ ఎన్నో కుటుంబాల్లో కల్లోలం రేపుతోంది.వైరస్ బారినపడి మనస్తాపంతో ఎందరో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో బాధపడుతున్న భార్యాభర్తలు

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా.. కొత్తగా 1,891 మందికి పాజిటివ్‌

vimala p
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో

ఏపీ ఉద్యోగులకు జూలై నెల జీతం ఆలస్యం!

vimala p
ఏపీ ఉద్యోగులకు జూలై నెల జీతం ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 5 తరువాతే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే అవకాశం ఉంది. అలాగే

పోతిరెడ్డిపాడు పెంచితే తెలంగాణకు చుక్కనీరు రాదు: ఉత్తమ్

vimala p
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే తెలంగాణకు చుక్క నీరు కూడా రాదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. అదే జరిగితే తెలంగాణ ఆరు టీఎంసీల నీటిని నష్టపోతుందని

కార్పొరేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా

vimala p
కరోనా రోగుల పట్ల కార్పొరేట్ ఆసుపత్రులు వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదులు అందడంతో తెలంగాణ ప్రభుత్వం కొరడా ఝళిపించేందుకు సిద్దమైంది. కరోనా చికిత్సకు అత్యధిక ఫీజులు వసూలు చేయడంతోపాటు

రైతు కుటుంబాలను ముంచారు: దేవినేని

vimala p
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రజా రాజధానికి పైసా ఖర్చులేకుండా 34 వేల ఎకరాలిచ్చిన 29 వేల రైతు

మాణిక్యాలరావు మృతిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చిరంజీవి, కృష్ణంరాజు

vimala p
బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు కరోనా మహమ్మారి వల్ల కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 60 సంవత్సరాలు. ఆయన నెల క్రితం కరోనా కారణంగా

కంగనా రనౌత్ ఇంటి దగ్గర కాల్పులు…!?

vimala p
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పలువురు ప్రముఖులపై, నెపోటిజంపై సంచలన కామెంట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు విషయంలో

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించిన ఆలీ

vimala p
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా ముందుకు సాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న నటి అనన్య నాగళ్ళ

vimala p
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమంలా ముందుకు సాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్