telugu navyamedia

vimala p

పడక గదిలో కెమెరాలు పెడతాం అంటే… మాధవీలత వార్నింగ్

vimala p
గత కొంతకాలంగా సినీ నటి, బీజేపీ యువ నాయకురాలు మాధవీలతను లక్ష్యంగా చేసుకుని కొందరు బీజేపీ నేతలతో పాటు.. పలువురు నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో

ఇళయరాజాపై నిర్మాత కాట్ర‌గ‌డ్డ ప్ర‌సాద్ సంచలన వ్యాఖ్యలు

vimala p
సంగీత దిగ్గజం ఇళయరాజాపై సంచలన కామెంట్స్ చేశారు టాలీవుడ్ నిర్మాత కాట్ర‌గ‌డ్డ ప్ర‌సాద్. ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్‌పై సంగీత దర్శకుడు ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు

యడ్యూరప్పకు కరోనా పాజిటివ్

vimala p
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తనకు కరోనా సోకిందని తెలియజేశారు. కరోనా బారిన పడుతున్న నేతల

కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదు: గుత్తా

vimala p
కేసీఆర్ పై ఆరోపణలు చేసే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు పోతిరెడ్డిపాడు ద్వారా

కరోనా బాధితుల విషయంలో.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

vimala p
కరోనా భారినపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిపట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. కరోనా రోగులు తమ బంధుమిత్రులతో మాట్లాడడం ద్వారా ఎంతో ఊరట

కరోనా నుంచి కోలుకున్న అమితాబ్

vimala p
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకోవడంతో ఆయనను ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. చివరిగా నిర్వహించిన కరోనా టెస్టులో ఆయనకు నెగెటివ్ వచ్చింది.

వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మూడు రాజధానులు: పవన్

vimala p
సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ

ఇకపై సీఆర్డీఏ స్థానంలో ఏఎంఆర్డీఏ: ఏపీ సర్కారు

vimala p
ఇటీవలే సీఆర్డీయే రద్దు బిల్లుకు ఏపీ గవర్నర్ ఆమోదం తెలపడంతో సీఆర్డీఏ చరిత్ర ముగిసినట్టు తెలుస్తోంది. సీఆర్డీయే రద్దు చట్టానికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల

అమిత్ షాకు కరోనా.. స్వయంగా ట్విట్టర్ లో వెల్లడి!

vimala p
భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ మహమ్మారి

కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి మరొకరికి గాయాలు!

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లాలోని మార్కుక్ మండలం ఎర్రవల్లి లో ఈ ఘటన చోటుచేసుకొంది. రోడ్డుపై నిర్లక్ష్యంగా

విశాఖ క్రేన్ ప్రమాదంపై శాఖాపరమైన విచారణ: విజయసాయిరెడ్డి

vimala p
విశాఖలోని హిందూస్థాన్ షిప్ యార్డులో క్రేన్ కుప్పకూలి 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ

రాజధానిపై న్యాయస్థానాల్లో పోరాడుతాం: కళా వెంకట్రావు

vimala p
మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ ఆమోదించటం బాధాకరమని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రుల తరపున రాజధానిపై ఉన్నత