ఇటీవల ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ హిందూ దేవుళ్ల బొమ్మలను టాయిలెట్ మ్యాట్స్పై చిత్రీకరించి ఆన్లైన్లో అమ్మకానికి పెట్టగా దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దాంతో అమెజాన్
ఫలితాల రోజు దగ్గరపడేకొద్దీ ముఖ్యనేతలు వివిధ భేటీలతో బిజీగా ఉన్నారు. ఎవరి వ్యూహరచన వారిది. నేడు ఢిల్లీలో ఎన్డీయేతర పక్షాల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, ఆ తర్వాత
నిఘావర్గాలు సమాచారం ఇచ్చినా, అరుణాచల్ప్రదేశ్లో జరిగిన ఉగ్రదాడి జరగకుండా ఆపలేకపోయారు. ఈ దాడిలో ఒక ఎమ్మెల్యే, ఇద్దరు భద్రతా సిబ్బంది సహా 10 మంది హతమయ్యారు. తిరాప్
గాయాలను త్వరగా మాన్పే ఎలక్ట్రిక్ వస్త్రాన్ని అమెరికాలోని భారత సంతతి శాస్త్రవేత్తలు రూపొందించారు. గాయంపై ఈ వస్త్రాన్ని చుట్టడం ద్వారా దీనిలోని ఎలక్ట్రిక్ ఫీల్డ్ బ్యాక్టీరియల్ బయోఫిల్మ్
ఎగ్జిట్ పోల్స్ కేంద్రంలో మళ్లీ బీజేపీయే అధికారంలోకి రాబోతోందని చెప్పడంతో ఆ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు సంతోషపడుతున్నారు. అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం
అమెరికాలోని ఓ ఆఫ్రికన్ బిలియనీర్ గొప్ప మనసును చాటుకున్నాడు. అట్లాంట ప్రాంతంలోని మోర్హౌస్ కాలేజీ విద్యార్థులకు ఆయన బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆదివారం జరిగిన గ్రాడ్యుయేషన్ డే
జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఇ-సువిధ అనే విధానం ద్వారా ప్రతి రౌండ్ పూర్తికాగానే ఫలితం వెల్లడిస్తామని తెలిపారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ..
నిన్నఎగ్జిట్ పోల్స్ ప్రభావంతో స్టాక్ మార్కెట్లు దూసుకుపోయిన సంగతి తెలిసిందే. దానితో నిన్న సెన్సెక్స్ ఏకంగా 1,422 పాయింట్లు పెరిగింది. నిన్న ఉవ్వెత్తున ఎగసిన మార్కెట్లు, నేడు
పిల్లలు చేసిన తప్పులు తల్లిదండ్రులు సరిదిద్దటం చూస్తుంటాం.. కానీ ఇక్కడ ఆ తప్పు తీవ్రతను బట్టి తండ్రి మరో అడుగు ముందుకేసి, కొడుకుకు చెంపపెట్టుగా నిర్ణయం తీసుకోని,
బ్రిటన్లోని బర్మింగ్హామ్లో సినిమాకెళ్లిందా కుటుంబం. స్టార్సిటీ కాంప్లెక్స్లో సినిమా చూసిన తర్వాత తన పర్సు, కారు తాళం పోయినట్లు తెలిసింది 24 ఏళ్ల అతీక్ రఫీక్కు. ఎక్కడ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ పరంగా భారత జట్టు బలంగా ఉందని అన్నాడు. వరల్డ్కప్లో పాల్గొనేందుకు టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుండగా ఈ సందర్భంగా ఏర్పాటు