నేటితో శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హనుమంతరావు శాసనమండలికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఎన్నికల ప్రక్రియ
ఈరోజు సాయంత్రం వైసీపీ అధినేత జగన్ తిరుమలకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి జగన్ కొద్ది సేపటి క్రితం రేణిగుంట చేరుకున్నారు. ఈ సందర్భంగా
పోలీసులు వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన ముగ్గురు సీనియర్లలో ఒకరిని అరెస్టు చేశారు. మహారాష్ట్ర గడ్చిరౌలి ప్రాంతంలోని జలగాన్ జిల్లాకు చెందిన డాక్టర్ పాయల్ తాడ్వి(26) ముంబయిలోని
మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క కణానికి ఆక్సిజన్ అందాలంటే.. అందుకు ఐరన్ ఎంతగానో అవసరం అవుతుంది. ఐరన్ సహాయంతో రక్తంలో ఉన్న ఆక్సిజన్ కణాలకు చేరవేయబడుతుంది.
రాహుల్గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని బీష్మించుకుని కూర్చున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ స్పందించారు. రాహుల్గాంధీ తన
నేడు అవినీతి నిరోధకశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల జరిపిన రైడ్లో పలువురు ప్రత్యక్షంగా పట్టుబడ్డారు. నగరంలోని మియాపూర్లో ట్రాన్స్కో ఏడీఈ రమేష్, సబ్ ఇంజినీర్ పాండులు
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాల పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్ లో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నుంచి ఎంపీగా
మహిళ స్నానం చేస్తున్న సమయంలో పెద్ద మొసలి దాడి చేసిన భయానక సంఘటన ఫ్లోరిడాలోని బ్రేవార్డ్ కౌంటీలో గల ఫే లేక్ వైల్డర్నెస్ పార్కులో చోటుచేసుకుంది. స్థానికంగా
ఇవాళ వరల్డ్కప్ వార్మప్ మ్యాచ్లో భాగంగా బంగ్లాదేశ్తో భారత్ తలపడుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నది. తొలి వార్మప్ మ్యాచ్లో కివీస్ చేతిలో భారత్