మద్యపాన ప్రియులకు చేదు వార్త. ఇక నుండి తాగినా, పద్దతి మార్చుకోవాల్సిన అవసరం.. ఎందుకంటే, మద్యం సీసాల్లో మనుషుల ప్రాణాలు తీసే ప్రమాదకరమైన కాడ్మియం, లెడ్ వంటి
తెలంగాణలో ప్రసిద్ది గాంచిన కొండగట్టు అంజన్న స్వామి ఆలయంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్కుమార్ మొక్కులు తీర్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గెలిస్తే నీ కొండకు
నేడు మరో అల్పపీడనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడనుందని, మంగళవారం నాటికి ఇది వాయుగుండంగా మారుతుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని
పెట్రో సంబంధ వాహనాఇంధనం కొనడానికే బయపడి కొందరు తమ వాహనాలను బయటకు తేవడానికి భయపడుతున్నారు. అంత భారీగా ఇంధనరెట్లు పెరిగిపోయాయి. దీనితో నీటితోనో .. కరెంటుతోనో ..
భారత్లో ఉపయోగిస్తున్న ఈవీఎంల పై పతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈవీఎంల వినియోగంలో లోపాలున్నాయంటూ ఎన్నికల సమయంలో
అత్యాచారాలు ఇప్పటివరకు ప్రజాసంచారం లేని ప్రాంతాలలో జరిగేవి.. కొత్తగా ప్రయత్నించాలనిపించిందేమో.. ఈ దుండగులు సరాసరి అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన భర్త, పిల్లలను బంధించి భార్యపై సామూహిక అత్యాచారానికి
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేదార్నాథ్కు వెళ్లిన సందర్భంగా గుహలో మోదీ కొన్ని గంటల పాటు ధ్యా నం చేసిన సంగతి తెలిసిందే.
ప్రపంచకప్లో భాగంగా లార్డ్స్లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ పోటీపడగా, న్యూజిలాండ్ చిత్తుగా ఓడింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 244 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 43.4 ఓవర్లలో 157 పరుగులకే ఆలవుటై 86
రూపాయికే అంతిమయాత్ర కార్యక్రమం అమలు చేసి ప్రశంసలు పొందిన కరీంనగర్ నగరపాలక మేయర్ రవీందర్ సింగ్ మరిన్ని పథకాలకు శ్రీకారం చుట్టారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.