ఈరోజు భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖులు ప్రధాని మోదీకి ముస్లింలు, దళితులు, ఇతర మైనార్టీలపై జరుగుతున్న మూకదాడుల్ని తక్షణమే అడ్డుకోవాలని బహిరంగ లేఖ రాశారు. ఫిల్మ్
బ్రిటిష్ టూరిస్ట్, నటుడు మాథ్యూ ఫిలిప్స్ (44) జూన్లో లాగ్వేగాస్ టూర్కు వెళ్లి ఓ విషపూరితమైన సాలీడు కాటుకు గురయ్యాడు. ఆ విషయం అతడికి యాత్రలో ఉన్నన్ని
ఏపీలో లంచాలు ఉండవని ప్రతి పారిశ్రామికవేత్తకు హామీ ఇస్తున్నానని సీఎం వైఎస్ జగన్ అన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును అసెంబ్లీలో ఈరోజు
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్కు చెందిన ఓ కుటుంబానికి భయంకరమైన అనుభవం ఎదురైంది. ఇంటి వరండాలో కుటుంబమంతా కలిసి కూర్చోవడానికి వారు సోఫా ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పట్లాగే ఆరోజు కూడా
బీజేపీ హైకమాండ్ అనుమతిస్తే 24 గంటల్లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే గోపాల్ భార్గవ ఆ రాష్ట్ర శాసనసభలో అన్నారు. బీజేపీలోని నంబర్ 1,
ప్రముఖ సినీ నటి ప్రియారామన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. బుధవారం తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి సమక్షంలో