ఇక నుండి నగరంలో హోటల్స్, రెస్టారెంట్లు అర్ధరాత్రి 12 గంటల వరకు పని చేయనున్నాయి. పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావును హోటల్ యజమానుల సంఘం సభ్యులు కలిశారు.
మరోసారి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘నేను ఎక్కువ కాలం
బీజేపీ కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమిని గద్దె దించిన తర్వాత మరో రెండు రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్లపై కన్నేసింది. మధ్యప్రదేశ్ పరిస్థితులు కూడా కర్ణాటకలాగే ఉన్నాయి. అక్కడ మొత్తం
రాష్ట్రంలోని కోల్ ఇండియా లిమిటెడ్కు చెందిన బొగ్గుగనిలో జరిగిన ప్రమాద ఘటనలో నలుగురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
ట్రాయ్ భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు రూ.3,050 కోట్ల జరిమానాను విధించింది. 2016 అక్టోబర్లో వచ్చిన కొత్త రిలయన్స్ జియోకు ఇంటర్ కనెక్టివిటీని నిరాకరించినందుకు టెలికం సంస్థలకు
సురక్షితం అనుకున్న ప్రభుత్వ కార్యాలయాలలో కూడా మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతుండటం రక్షణపై అసహనం వ్యక్తం చేస్తుంది. తాజాగా, అల్పసంఖ్యాకుల సంక్షేమ శాఖ అధికారి తన అల్పబుద్ధిని
చైనా-భారత్తో గతంలో ఏర్పడిన డోక్లాం వివాద పరిష్కారానికి సానుకూల పరిస్థితులు ఏర్పడే విధంగా తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ‘చైనాస్ నేషనల్ డిఫెన్స్ ఇన్ ది న్యూ ఏరా’
2019 ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయేసరికి ఆ పార్టీపై కేశినేని నానికి మమకారం తగ్గిపోయిందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత
టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టు ఊరట కల్పించింది. ఆమెపై నరసరావుపేట వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అయితే