పాక్ కు చెందిన అక్విబ్ పెర్వైజ్ (27) కుటుంబంతో కలిసి ఉద్యోగ రీత్యా యునైటెడ్ కింగ్డం(యూకె)లో నివసిస్తున్నాడు. అయితే తన భార్యతో తన సహోద్యోగి నదీముద్దీన్ హమీద్
నాట్య భారతీయం పేరిట సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్(సీసీఆర్టీ), కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ఇంటర్నేషనల్ డ్యాన్స్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ (ఐడీఆర్టీసీ)ల
తాజాగా జరిగిన యూనివర్సిటీ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన దేవరపు వెంకటేశ్, అనుగు అంజలారెడ్డి ఘన విజయం సాధించారు. వారిద్దరూ స్వత్రంత్ర అభ్యర్థులుగా దిల్లీ వర్సిటీ పరిధిలోని
కొత్త మోటారు వాహన చట్టంతో వాహనదారులపై కేంద్రప్రభుత్వం పిడుగు వేసినట్టయింది. భారీ జరిమానాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వేలకు వేలు ఫైన్లు వేస్తుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే
రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాషాయ జెండా ఎగురవేయాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ. కాంగ్రెస్, టిడిపిలతో పాటు అధికార టీఆర్ఎస్ పార్టీపై సైతం ఆపరేషన్
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ దేశంలో ఎన్నడూ లేనంతగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటమే మార్గమని ఆమె తెలిపారు. ప్రజాస్వామ్య
ఇటీవల గొప్ప రాజకీయం జరిగిందంటే అది కర్ణాటకలోనే.. అంత నాటకీయంగా చరిత్రలో కూడా ఎక్కడ జరిగుండదు. ఆ పరిస్థితులలో బలిపశువులైన 17 అసమ్మతి ఎమ్మెల్యేలకు సుప్రీంలో చుక్కెదురైంది.