ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ “సరిలేరు నీకెవ్వరు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ విధానం పై స్పందించారు. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో లోపాలున్న మాట వాస్తవమేనని అన్నారు. అంతమాత్రాన
విజయవాడ-లింగంపల్లి-విజయవాడ మధ్య తిరిగే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ టైంటేబుల్ను దక్షిణ మధ్య రైల్వేశాఖ వెల్లడించింది. జనవరి నుంచి కొత్త టైమింగ్స్ అమల్లోకి తెస్తామని గతంలో ప్రకటించిన రైల్వేశాఖ
ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సమావేశం ప్రారంభమైంది. కోవలంలోని హోటల్ తాజ్ ఫిషర్మ్యాన్స్ కోవ్లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ప్రాంతీయ సహకారం వంటి అంశాలతో
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లి స్థిరపడాలని భావించిన వారికి కేంద్ర సర్కారు శుభవార్త చెప్పింది. ఏపీలో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ