ఐపీఎల్ లో రెండు సీజన్ల పాటు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ను కెప్టెన్గా నడిపించిన రవిచంద్రన్ అశ్విన్… తదుపరి సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జెర్సీలో కనిపించనున్నాడు. ఈ
మేషం : ముఖ్యమైన పనులలో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి. వృషభం : ప్రముఖులతో
నేవీలో తమ సేవలు అందించాలనుకునే యువతకు అద్భుతమైన అవకాశం కల్పించింది ఇండియన్ నేవీ. ఆగస్టు 2020 నాటికి 2,700 మంది ఉద్యోగులను భర్తీ చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల
పోలీసులు మరో ఇద్దరు క్రికెటర్లను ప్రీమియర్ లీగ్ ఫిక్సింగ్ విషయంలో గురువారం అరెస్టు చేశారు. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఆరుగురిని నిర్బంధంలోకి
భారత్ సంచార్ నిగం లిమిటెడ్ లో 22 వేల మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) చేయనున్నారు. మరో రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ప్రక్రియ జరగనుంది.
మహారాష్ట్ర రాజకీయాలు బీజేపీ, శివసేన తమ పట్టు వీడకపోవటం, కాంగ్రెస్, ఎన్.సి.పి శివసేనతో కలవటానికి వెనకడుగు వేయటంతో మరింత వేడెక్కాయి. తమ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందంటూ
ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్ధల ఎన్నికలకు వ్యూహం రచిస్తున్నారు టీడీపీ అధినేత చంద్ర బాబు. చిత్తూరు జిల్లాలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. వచ్చే
చైనా వేగవంతమైన మొబైల్ డేటాను అందించడంలో అత్యుత్సాహం చూపుతుంది. ఇటీవలే 5జీ సేవలను ప్రారంభించిన ఆ దేశం అప్పుడే 6జీపై కన్నేసింది. 6జీ టెక్నాలజీ అభివృద్ధికి పరిశోధనలు