ఓ స్టార్ హీరో కోసం ఏకంగా పెళ్లి తేదీనే మార్చేసుకున్నాడు ఓ అభిమాని. మలయాళ సూపర్స్టార్ మమ్ముట్టి నటించిన సినిమా ‘మమంగం’. భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించారు.
పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్రాలు పోటి పడాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ధర్మశాలలో ఏర్పాటు చేసిన సదస్సను ప్రధాని ప్రారంభించారు.
నవంబర్ 12న గురునానక్ 550వ జయంతి. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కర్తార్పూర్ కారిడర్ను ఆవిష్కరించనున్నారు. ఈ కారిడర్ పాక్లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ను
తెలుగు మాధ్యమం నిలిపివేయడం తెలుగు భాష ఉనికికే ప్రమాదమని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదని
టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని రాజీనామా చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలు, ఇబ్బందులు వల్లనే రాజీనామ చేశానని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు రాజీనామా
తెలంగాణ గవర్నర్ తమిళిసైతో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాలపై కాంగ్రెస్ నేతలు గవర్నర్కు వినతిపత్రం అందజేశారు. ఈ భేటీలో రాష్ట్ర
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ ఏర్పాటును తాము చట్టపరంగా గుర్తించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సురేశ్ అనే వ్యక్తి సజీవదహనం చేసినం సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటనలో విజయారెడ్డి
బ్యానర్స్ : రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కృష్ణ విజయ్ L ప్రొడక్షన్స్, శ్రీ ఓం సినిమా నటీనటులు : శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి, రోహిణి తదితరులు దర్శకత్వం :