తన ఇంటిని వైకాపా నేతలు కబ్జా చేశారంటూ గతంలో ఏలూరు యువగళం లో లోకేష్ కు సమస్య విన్నవించిన అనూష
అధికారంలోకి రాగానే ఇంటిని కబ్జా నుంచి విడిపిస్తానంటూ లోకేష్ హామీ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ 17న లోకేష్ ని ప్రజాదర్భార్ లో కలిసిన అనూష
అనూషను చూసి గుర్తుపట్టి ఇక సమస్య పరీష్కారమైపోయినట్లే అంటూ ధైర్యం చెప్పిన లోకేష్
ప్రజాదర్భార్ లో నమోదైన ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే బడేటి చంటి
అధికార యంత్రాంగం కదాలటంతో అనూషకు నెలరోజులు లోపే దక్కిన తన ఇల్లు
అనూషకు ఇల్లు ఇప్పించిన అధికారులు
ఇవాళ ఉండవల్లి వచ్చి లోకేష్ కు కృతజ్ఞతలు చెప్పుకున్న అనూష, ఆమె తల్లి

