telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

నిధులు దుర్వినియోగం ఆరోపణలపై ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ విచారణ

అగ్నిమాపకశాఖ, సీఐడీ డీజీగా ఉన్న సమయంలో నిధులు దుర్వినియోగం చేశారని సంజయ్ పై ఆరోపణలు ఆరోపణలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ప్రభుత్వం ఆదేశం.

ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని విజిలెన్స్ నివేదిక.

ఇప్పటికే సంజయ్ ని సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఈ కేసును ఏసీబీ విచారణకు ఇచ్చిన ప్రభుత్వం.

విచారణ కోసం సీఎస్ అనుమతి కోరిన ఏసీబీ . అనుమతి రాగానే కేసు నమోదు చేయాలని ఏసీబీకి ప్రభుత్వం ఆదేశం.

Related posts