ఎన్నికల సంఘం రాష్ట్రంలో వివిధ కారణాలతో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ తెలిపారు. 16న నామినేషన్ల పరిశీలన, 19న ఉపసంహరణకు తుది గడువుగా పేర్కొన్నారు.
అయితే ఏకగ్రీవం లేదంటే, పోలింగ్ నిర్వహించాల్సి వస్తే.. ఆగస్టు 26న నిర్వహిస్తామని, 28తో ఎన్నికల ప్రక్రియ ముగించనున్నట్టు ఈసీ స్పష్టం చేసింది. .
వారి కోసమే పౌరసత్వ సవరణ చట్టం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి