ఏపీసీఎం జగన్ విద్యావ్యవస్థలో మరో మార్పు కు నందిపలికారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న టెన్త్ క్లాస్ ఇంటర్నల్ మార్కులను ప్రభుత్వం ఎత్తివేసింది. గత సీజన్ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 20 శాతం ఇంటర్నల్ మార్కులు ఉండేవి.
ప్రైవేట్ విద్యాసంస్థలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి 6 సబ్జెక్టుల్లో 11 పేపర్ల మేరకు పరీక్షలు నిర్వహిస్తారు.
మెగా ఫ్యామిలీ నిజమైన వారసుడు అల్లు అర్జున్… హీరోలపై మాధవి సంచలన కామెంట్స్