మొన్నటి వరకు మండుటెండలతో ఉక్కిరిబిక్కిరైన పజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ నెల 6వ తేదీన కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆరేబియ సముద్ర దక్షిణ భాగంతో పాటు నైరుతి, ఆగ్నేయ, మధ్య బెంగాల్, అండమాన్-నికోబార్ దీవులపై రుతుపవనాలు కేంద్రీకృతమైనట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో అరేబియా సముద్రంలోని అన్ని భాగాల్లో రుతుపవనాలు కప్పివేయనున్నట్లు ఐఎండీ సీనియర్ అధికారి మహాపాత్ర తెలిపారు.
previous post
next post
తుదిశ్వాస వరకూ కాంగ్రెస్ లోనే ఉంటా: ఎంపీ కోమటిరెడ్డి