కంచె మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది ప్రగ్యా జైస్వాల్. అయితే.. తన ఖాతాలో ఇప్పటి వరకు పెద్ద హిట్ పడలేదు. అయితే.. హాట్ హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ గ్లామరస్ హీరోయిన్గా మెరిసేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ప్రగ్యా తన హాట్ ఫొటోలను ఇన్స్టా గ్రామ్లో పోస్ట్ చేసింది. తనకు కావాల్సింది సూర్య రశ్మి, గుమ్మడికాయ జ్యూస్ మాత్రమేనని పేర్కొంది. అయితే.. ప్రగ్యా అందాల విందు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాగా…సీనియర్ నటుడు మోహన్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “సన్ ఆఫ్ ఇండియా”. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాటల రచయత డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేయబోతున్నాడు. దేశభక్తి నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోందని అర్ధమవుతుంది. మోహన్ బాబు ప్రధాన పాత్రగా తెరకెక్కతున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా ఓ పోలీస్ అధికారి పాత్ర కోసం ప్రగ్యా జైస్వాల్ను ఓకే చేశారంట
previous post
ఆ బాలీవుడ్ సినిమా చేసినందుకు బాధ పడడం లేదు : పూజాహెగ్డే