telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమల సమాచారం

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ఉచిత దర్శనం కోసం 30 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.

సర్వదర్శనం భక్తులకు 15 గంటల సమయం పడుతుంది.

300 రూ..శీఘ్రదర్శనంకు 3-5 గంటల సమయం పడుతుంది.

సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4–6 గంటల సమయం పడుతుంది.

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 59,548.

నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 25,781.

నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ.4.54 కోట్లు.

Related posts