తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.
ఉచిత దర్శనం కోసం 04 కంపార్ట్ మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
సర్వదర్శనం భక్తులకు 08 గంటల సమయం పడుతుంది.
300 రూ..శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది.
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 70,842.
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 25,125.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ. 4.47 కోట్లు.

