ఆత్మహత్యకు పాల్పడిన నటి కల్యాణి మృతిపై తమకు అనుమానాలున్నాయని, విచారణ జరిపించాలని ఈఎస్ఐ శ్మశాన వాటికలో టీవీ, సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు చెందిన కళాకారులు ఆందోళనకు దిగారు.
బాషా సంస్కృతి కోసం దశాబ్దాల కాలం రచనలు, ప్రసంగాల ద్వారా ఆదర్శనీయంగా నిలిచిన సాహితీ మకుటం కనుమరుగయ్యారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఎం.చిదానందమూర్తి (88) ఇకలేరు. కన్నడ
నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ బాలిరెడ్డి పృథ్వీరాజ్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అమరావతిలో ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా ఈరోజు విడుదలైంది. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు
నటుడు నితిన్ తాజా చిత్రం `భీష్మ`. `ఛలో` ఫేమ్ వెంకీ కుడుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రష్మిక మందన్నా హీరోయిన్. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు
నేహా శ్రీ అండ్ సుదీక్ష సమర్పణలో సెవెన్ హిల్స్ పతాకంపై సతీష్ కుమార్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. ప్రస్తుతం
భారత జట్టు 2020 చివర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్కు ఎంతో సమయం ఉన్నప్పటికీ మాజీ క్రీడాకారులు అప్పుడే దానిపై ఆసక్తి చూపుతున్నారు. సిరీస్ అత్యంత ఆసక్తికరంగా
ప్రభాస్ సాహో తర్వాత ‘జిల్’ ఫేం రాధాకృష్ణ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ జానర్లో, ఇటలీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతుందని సమాచారం. ఈ
నేటికీ స్వామీ వివేకానందుడి బోధనలు అనుసరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. జాతీయ యువజన దినోత్సవాన్నిపురస్కరించుకుని కేంద్ర సమాచార ప్రసారశాఖ, రీజినల్ అవుట్రీచ్ బ్యూరో వివేకవర్ధిని ఆర్ట్స్, కామర్స్,
మురుగదాస్ దర్శకత్వంలో రజినీ చేసిన ‘దర్బార్’ కూడా అనుకున్నంత హైప్ తెచ్చుకోలేకపోయింది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర పెద్దగా ప్రభావం