telugu navyamedia

Telugu News Updates

అమరావతిని పరిపాలన రాజధానిగా ప్రకటించాలి: కన్నా డిమాండ్

vimala p
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధానిగా అమరావతిని ప్రకటించాలని బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. రాజధాని రైతుల ఆందోళనలపై కన్నా స్పందించారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన

పూర్తయిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు: చంద్రబాబు ఫైర్

vimala p
తమ హయాంలో పూర్తయిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారని వైసీపీ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. పేదల కోసం నాడు టీడీపీ ప్రభుత్వం 29.52 లక్షల

డాక్టర్‌ సుధాకర్‌ పిటిషన్‌ పై హైకోర్టులో విచారణ

vimala p
ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో నిర్బంధించారని సస్పెండైన విశాఖ ప్రభుత్వ వైద్యుడు సుధాకర్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనకు ఎటువంటి అనారోగ్యం లేదని వాదిస్తోన్న ఆయన తనను

టెన్త్‌ విద్యార్థుల కోసం.. నేడు తెరుచుకోనున్న హాస్టళ్లు

vimala p
తెలంగాణలో టెన్త్‌ విద్యార్థుల కోసం నేడు సంక్షేమ హాస్టళ్లు తెరుచుకోనున్నాయి. వాయిదాపడిన టెన్త్‌ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో విద్యార్థుల సౌకర్యార్థం వసతిగృహాలను తెరువాలని అధికారులు

ఢిల్లీలో మరోసారి కంపించిన భూమి.. రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదు

vimala p
దేశరాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 12 నుంచి ఢిల్లీలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. నాలుగు రోజల వ్యవధిలో గత రాత్రి భూమి రెండోసారి కంపించింది. రాత్రి 10:42 గంటలకు

నిరసనకారులు సంయమనం పాటించాలి: ఒబామా

vimala p
అమెరికాలోని నల్లజాతి యువకుడు జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల కస్టడీలో మరణించిన తరువాత ఆ దేశంలో నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ

వేలకోట్ల ప్రజాధనం వృథా చేశారు: దేవినేని ఉమ

vimala p
ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులను తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు.

సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

vimala p
బీజేపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారంటూ కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఓటమి

పరీక్షల కన్నా భవిష్యత్తే ముఖ్యం.. సోషల్ మీడియాలో విద్యార్థుల ప్రచారం!

vimala p
పరీక్షల కన్నా భవిష్యత్తే ముఖ్యమని కర్ణాటక విద్యార్థులతో పాటు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఓ సోషల్ మీడియా ప్రచారాన్ని ఆరంభించారు. కాలేజీ, యూనివర్శిటీ స్థాయి పరీక్షలను బ్యాన్

వధువుకు కరోనా.. ఆగిన వివాహం!

vimala p
వధువుకు కరోనా సోకిందని తేలడంతో మరికొన్ని గంటల్లో జరగాల్సిన ఓ వివాహం వాయిదా పడింది. ఈ ఘటన తమిళనాడులో ని కోవై జిల్లాలో జరిగింది. ఈ నెల

చైనాకు అమెరికా షాక్..విమానయాన సంస్థలపై నిషేధం!

vimala p
కరోనా వైరస్ విషయంలో తొలి నుంచి చైనాను తప్పుబడుతున్న అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన నాలుగు విమానయాన సంస్థల రాకపోకలను అధ్యక్షుడు ట్రంప్

సినిమా హాళ్ల ఓపెన్ పై జూన్ తర్వాతే నిర్ణయం: కేంద్ర మంత్రి

vimala p
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ కారణంగా సినిమా హాళ్లను మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లను తిరిగి తెరిచే విషయంలో కేంద్రం కీలక