telugu navyamedia

Telugu News Updates

అమ్మ రాసిన పుస్తకంపై మీ స్పందనలను పంపించండి: వైఎస్ షర్మిల

vimala p
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ తన భర్త జ్ఞాపకాల నేపథ్యంలో ‘నాలో.. నాతో… వైఎస్సార్’ అనే పుస్తకాన్ని రచించారు. ఇటీవలే వైఎస్సార్ జయంతి సందర్భంగా

ట్విట్టర్ లో మోదీ అరుదైన ఘనత.. అంతర్జాతీయ స్థాయిలో మూడో స్థానం

vimala p
ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ప్రపంజనం సృష్టించారు. అంతర్జాతీయ స్థాయిలో లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని విషయాలపైనా ఆయన

ఏపీలో సెప్టెంబరు 5 నుంచి స్కూల్స్ రీఓపెన్!

vimala p
పాఠశాలల పునఃప్రారంభానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుటోంది. సెప్టెంబరు 5 నుంచి బడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్రానికి తెలియజేసింది. బీహార్, ఢిల్లీ వంటి

తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కు కరోనా పాజిటివ్

vimala p
ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఆయా శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన

దేశంలో కరోనా మహోగ్రరూపం.. ఒక్కరోజులో 38,902 కేసులు

vimala p
దేశంలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో భారత్‌లో 38,902 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య,

పదో తరగతి వరకు చదివి వైద్యం.. హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ అరెస్టు

vimala p
పదో తరగతి వరకు చదివి వైద్యం చేస్తున్నా ఓ నకిలీ డాక్టర్ గుట్టు బయటపడింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌లోని

లో వోల్టేజీ సమస్యతో ఇబ్బందులు .. విద్యుత్తు అధికారుల నిర్భంధం!

vimala p
 వోల్టేజీ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్న గ్రామస్థులు సమస్య పరిష్కారం కోసం ఒక్కటయ్యారు. గ్రామంలో బిల్లుల వసూల కోసం వచ్చిన విద్యుత్తు సిబ్బందిని పట్టుకుని కట్టేసిన గ్రామస్థులు ఒక్కొక్కరినీ

కమిటీ సభ్యులతోనే లాల్‌ దర్వాజ బోనాలు

vimala p
హైద్రాబాద్ పాతబస్తీ లాల్‌ దర్వాజ బోనాల వేడుకలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు అర్చకులు అమ్మవారికి జల కడవ సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు

కరోనాతో చికిత్స పొందుతూ జర్నలిస్ట్ మృతి

vimala p
కరోనా వైరస్ సోకి మరో జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడుకు చెందిన మణి అనే జర్నలిస్టు తిరుమలలో గత ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. ఇటీవల వైరస్ బారినపడిన ఆయన

పాక్ కాల్పులపై భారత్ ఫైర్ ..రాయబారికి సమన్లు జారీ!

vimala p
కాశ్మీర్ సరిహద్దులో పాక్ సైన్యం జరిపిన కాల్పులపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. పాక్ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మృతి చెందడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది.

ఈ నెల 25న ఇంటర్‌ రీకౌంటింగ్‌ ఫలితాలు!

vimala p
తెలంగాణలో ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్‌చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు అధికారులు చర్యలు ప్రారంభించారు.

ప్లాస్మా దానం చేసిన ఆప్ ఎమ్మెల్యే.!

vimala p
కరోనా నుంచి కోలుకున్న ఆప్ ఎమ్మెల్యే అతిషి ప్లాస్మా దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ