దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ తన భర్త జ్ఞాపకాల నేపథ్యంలో ‘నాలో.. నాతో… వైఎస్సార్’ అనే పుస్తకాన్ని రచించారు. ఇటీవలే వైఎస్సార్ జయంతి సందర్భంగా
ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ప్రపంజనం సృష్టించారు. అంతర్జాతీయ స్థాయిలో లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని విషయాలపైనా ఆయన
పాఠశాలల పునఃప్రారంభానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమవుటోంది. సెప్టెంబరు 5 నుంచి బడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్రానికి తెలియజేసింది. బీహార్, ఢిల్లీ వంటి
ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఆయా శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకిన
పదో తరగతి వరకు చదివి వైద్యం చేస్తున్నా ఓ నకిలీ డాక్టర్ గుట్టు బయటపడింది. పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్లోని
వోల్టేజీ సమస్యతో ఇబ్బందులకు గురవుతున్న గ్రామస్థులు సమస్య పరిష్కారం కోసం ఒక్కటయ్యారు. గ్రామంలో బిల్లుల వసూల కోసం వచ్చిన విద్యుత్తు సిబ్బందిని పట్టుకుని కట్టేసిన గ్రామస్థులు ఒక్కొక్కరినీ
హైద్రాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజ బోనాల వేడుకలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు అర్చకులు అమ్మవారికి జల కడవ సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు
కరోనా వైరస్ సోకి మరో జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడుకు చెందిన మణి అనే జర్నలిస్టు తిరుమలలో గత ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. ఇటీవల వైరస్ బారినపడిన ఆయన
కాశ్మీర్ సరిహద్దులో పాక్ సైన్యం జరిపిన కాల్పులపై భారత్ నిరసన వ్యక్తం చేసింది. పాక్ కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మృతి చెందడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది.
తెలంగాణలో ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్ష ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులను పాస్చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు ప్రారంభించారు.