దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ తన భర్త జ్ఞాపకాల నేపథ్యంలో ‘నాలో.. నాతో… వైఎస్సార్’ అనే పుస్తకాన్ని రచించారు. ఇటీవలే వైఎస్సార్ జయంతి సందర్భంగా సీఎం జగన్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ పుస్తకం మార్కెట్లో ఉంది.
తాజాగా ఈ పుస్తకంపై వైఎస్సార్ కూతురు వైఎస్ షర్మిల స్పందించారు. “అమ్మ రాసిన పుస్తకం ‘నాలో.. నాతో… వైఎస్సార్’ పట్ల మీ అందరి అపూర్వ స్పందన మాకు దక్కిన విశిష్ట గౌరవంగా భావిస్తున్నాం. ఆ పుస్తకంపై మీ స్పందనలను కామెంట్ల రూపంలో పంపించండి. మీ సందేశాలన్నింటినీ చదవాలనుకుంటున్నాను” అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
సీఎం జగన్ ఉద్యమానికి ఊపిరి పోశారు…