మనం రైల్లో దూర ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటాం. ఇప్పుడు టిక్కెట్ బుకింగ్ రైల్వే స్టేషన్కు వెళ్లకుండానే IRCTC ద్వారా మొబైల్నుంచి రిజర్వ్ చేసుకుంటున్నాం.
ప్రముఖ సోషల్ మెసేజింగ్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సరికొత్త ఫీచర్ను యూజర్లకు అందుబాటులోకి తీసురానుంది. గతంలో ప్రవేశపెట్టిన ప్రైవసీ
వాట్సాప్ తన యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించడం కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇప్పటి వరకు మనం వాట్సాప్ వెబ్, డెస్క్ టాప్ యాప్
ప్రపంచవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ బైక్ గురించి వస్తున్న వార్తలు బైక్ లవర్స్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్
కరోనా నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు ప్రస్తుతం ఇంటినుంచే కార్యకలాపాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాస్త కరోనా తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు 5 శాతం మంది ఉద్యోగులు
గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లకు ప్రత్యామ్నాయంగా మనదేశంలో ఒక యాప్ స్టోర్ను రూపొందించడానికి మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న