హాట్ యాంకర్ రష్మీ జబర్దస్త్, ఢీ ఛాంపియన్స్, అనుభవించు రాజా’ లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా బుల్లితెర పై హవా కొనసాగిస్తూనే, మరోవైపు వెండితెరపై ఆచితూచి అడుగులేస్తోంది. రష్మీ
మైత్రి మూవీ మేకర్స్ ప్రస్తుతం నిర్మిస్తున్న సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్
కరోనా క్రైసిస్ చారిటీ సేవల అనంతరం మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్
ముంబై టెర్రరిస్ట్ అటాక్ లో టెర్రరిస్టులను తుదముట్టించే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా మేజర్ సినిమాను తెరకెక్కుతోంది.
‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి అప్పుడు తమ్ముడు. ఇప్పుడు అన్నతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనుందనే వార్తలు విన్పిస్తున్నాయి. డైరెక్టర్ కార్తీక్ వర్మ దర్శకత్వంలో సుప్రీం హీరో
రామ్ పోతినేనితో మరోసారి నిధి అగర్వాల్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తుంది. రామ్ హీరోగా దర్శకుడు ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే.