గ్రూపు-1 ప్రధాన పరీక్షలను (మెయిన్స్) నిర్వహించే తేదీలు ఖరారు అయ్యాయి. డిసెంబరు 12 నుంచి 23వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 167 పోస్టులకు
ఏపీలో ప్రతి గ్రామ పంచాయతీలో ఓ సచివాలయం ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నది వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధాన అంశం కాగా, దాన్ని అమలు చేసే
హైదరాబాద్ లో ఎప్పుడూ రద్దీగా ఉండే అమీర్పేట మైత్రివనంలో గల 20 కోచింగ్ సెంటర్లను అధికారులు సీజ్ చేశారు. కోచింగ్ సెంటర్లపై జీహెచ్ఎంసీ అధికారులు రైడ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది. మొత్తం 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి మే 26న గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్ను
ఏపీలో రేపు జూనియర్ కళాశాలలు సహకరించాలని ఏబీవీపీ స్పష్టంగా తెలియజేసింది. కార్పొరేట్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని, ఫీజు దోపిడీని అరికట్టాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని,
సార్వత్రిక విద్యాలయంలో భాగంగా ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ 2019-20 సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకఇస్తున్నామని ఓపెన్ స్కూల్ చిత్తూర్ జిల్లా కోఆర్డినేటర్ కె.జనార్దనరావు వెల్లడించారు.
తెలంగాణలో రేపు ప్రారంభం కావల్సిన 2019 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. ఇంజినీరింగ్ ఫీజుల విషయంలో స్పష్టత రాకపోవడంతో
ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఏపీ ఇంటర్ బోర్డు ఇచ్చిన సీజీపీఏ గ్రేడ్ను 10కి బదులు 9.5తో గుణించి పర్సేంటేజీ
మహిళల కల నెరవేరుతుంది. 50 శాతం రిజర్వేషన్ కావాలని చేసిన పోరాటం ఫలితాలను ఇస్తుంది. దానికి సూచనా ప్రాయంగా ప్రస్తుతానికి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో ఖాళీగా
ఏపీసీఎం జగన్ విద్యావ్యవస్థలో మరో మార్పు కు నందిపలికారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న టెన్త్ క్లాస్ ఇంటర్నల్ మార్కులను ప్రభుత్వం ఎత్తివేసింది. గత సీజన్ వరకు పదో
విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్రెడ్డి ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు, మూల్యాంకన లోపల గురించి వివరణ ఇస్తూ, ఆయా విధానాలలో సంస్కరణలు తీసుకొస్తామని వెల్లడించారు. మూల్యాంకనం చేసేవారికి