telugu navyamedia

విద్యా వార్తలు

గ్రూపు-1 ప్రధాన పరీక్షల .. తేదీలు ఖరారు..

vimala p
గ్రూపు-1 ప్రధాన పరీక్షలను (మెయిన్స్‌) నిర్వహించే తేదీలు ఖరారు అయ్యాయి. డిసెంబరు 12 నుంచి 23వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 167 పోస్టులకు

ప్రత్యేకంగా గ్రామసచివాలయ నియామకాలు.. డీఎస్సీ ద్వారా నట..

vimala p
ఏపీలో ప్రతి గ్రామ పంచాయతీలో ఓ సచివాలయం ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్నది వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధాన అంశం కాగా, దాన్ని అమలు చేసే

అమీర్ పెట్ .. ఇన్స్టిట్యూట్లకు నోటీసులు.. సీజ్ ..

vimala p
హైదరాబాద్ లో ఎప్పుడూ రద్దీగా ఉండే అమీర్‌పేట మైత్రివనంలో గల 20 కోచింగ్‌ సెంటర్లను అధికారులు సీజ్‌ చేశారు. కోచింగ్‌ సెంటర్లపై జీహెచ్‌ఎంసీ అధికారులు రైడ్‌ చేశారు.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

vimala p
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది. మొత్తం 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి మే 26న గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్‌ను

వామ్మో మహిళలలో కూడా .. ఇంత పోటీనా.. 100 ఖాళీలకు 2లక్షల దరఖాస్తులట..

vimala p
ఇటీవల కేంద్రం రక్షణ దళాల్లోకి మహిళల ప్రవేశానికి సై అనటంతో ఆ రంగం పట్ల మహిళలు ఆసక్తి పెంచుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణగా నిలిచే ఘటన … వంద

కాలేజీలలో కూడా మధ్యాహ్నభోజన పథకం అమలు చేయాలనీ.. ఏబీవీపీ ఏపీలో ధర్నా..

vimala p
ఏపీలో రేపు జూనియర్ కళాశాలలు సహకరించాలని ఏబీవీపీ స్పష్టంగా తెలియజేసింది. కార్పొరేట్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని, ఫీజు దోపిడీని అరికట్టాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని,

ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

vimala p
సార్వత్రిక విద్యాలయంలో భాగంగా ఓపెన్‌ టెన్త్‌, ఓపెన్‌ ఇంటర్‌ 2019-20 సంవత్సరానికి గాను ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకఇస్తున్నామని ఓపెన్‌ స్కూల్‌ చిత్తూర్ జిల్లా కోఆర్డినేటర్‌ కె.జనార్దనరావు వెల్లడించారు.

తెలంగాణ ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా

vimala p
తెలంగాణలో రేపు ప్రారంభం కావల్సిన 2019 విద్యా సంవత్సరం ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మరోసారి వాయిదా పడింది. ఇంజినీరింగ్ ఫీజుల విషయంలో స్పష్టత రాకపోవడంతో

ఏపీ విద్యార్థుల ప్రవేశాలను నిలిపివేసిన ఢిల్లీ యూనివర్సిటీ

vimala p
ఢిల్లీ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఏపీ ఇంటర్ బోర్డు ఇచ్చిన సీజీపీఏ గ్రేడ్‌ను 10కి బదులు 9.5తో గుణించి పర్సేంటేజీ

ఆర్‌పీఎఫ్‌ లో .. మహిళలకు 50 శాతం కేటాయింపు.. : రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌

vimala p
మహిళల కల నెరవేరుతుంది. 50 శాతం రిజర్వేషన్ కావాలని చేసిన పోరాటం ఫలితాలను ఇస్తుంది. దానికి సూచనా ప్రాయంగా ప్రస్తుతానికి, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌)లో ఖాళీగా

ఇక పది ఇంటర్నల్ మార్కులు.. లెక్కలోకిరావు…

vimala p
ఏపీసీఎం జగన్ విద్యావ్యవస్థలో మరో మార్పు కు నందిపలికారు. ఇప్పటివరకు అమల్లో ఉన్న టెన్త్ క్లాస్ ఇంటర్నల్ మార్కులను ప్రభుత్వం ఎత్తివేసింది. గత సీజన్ వరకు పదో

ఇక నుండి .. పాఠశాల విద్య కూడా.. సెమిస్టర్ విధానంలోనే..

vimala p
విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు, మూల్యాంకన లోపల గురించి వివరణ ఇస్తూ, ఆయా విధానాలలో సంస్కరణలు తీసుకొస్తామని వెల్లడించారు. మూల్యాంకనం చేసేవారికి