telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ విద్యా వార్తలు

కాలేజీలలో కూడా మధ్యాహ్నభోజన పథకం అమలు చేయాలనీ.. ఏబీవీపీ ఏపీలో ధర్నా..

abvp strike on demands of fees and lunch

ఏపీలో రేపు జూనియర్ కళాశాలలు సహకరించాలని ఏబీవీపీ స్పష్టంగా తెలియజేసింది. కార్పొరేట్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని, ఫీజు దోపిడీని అరికట్టాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం కొనసాగించాలన్న డిమాండ్‌తో నేడు రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్టు అఖిల భారత విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) పేర్కొంది.

ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్య పతనావస్థకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందించి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

Related posts