మూలిగే నక్క పై తాటికాయపడ్డట్టుగా కాంగ్రెస్ పరిస్థితి తయారవుతుంది. ఇప్పటికే కర్ణాటక సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్కు మరో భారీ షాక్ తగిలింది. గోవా శాసనసభలో కాంగ్రెస్కు
ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి తన కేబినెట్లోని ఐదు మంది మంత్రులకు త్వరలోనే ఉద్వాసన పలకనున్నారంటూ ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అవినీతి వ్యవహారాల్లో తలదూర్చిన ఐదు మంది మంత్రుల
తెలంగాణలోని టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో అక్రమాలు పెరిగిపోయాయని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనపై కేంద్రం నిఘా పెట్టడం శుభపరిణామమని ఆమె అన్నారు. కేసీఆర్ పాలనలోని
తెలంగాణ ప్రభుత్వం ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే బాలికలకు రక్తహీనత, ఇతర అనారోగ్య సమస్యలను దూరం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ద్వారా రాగి లడ్డూలు అందించనుంది. మధ్యాహ్న భోజనంలో
టీడీపీ అధినేత చంద్రబాబు తన వారసుడికే పగ్గాలు ఇస్తున్నారు. లోకేష్ పై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ, బాబు పార్టీ పగ్గాలు ఆయనకే అప్పగించడం విశేషం. దీనిపై పార్టీలోనే
నేటి నుండి గ్రామీణాభివృద్ధిశాఖ గ్రామ వలంటీర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఏదైనా మండలంలో 700కు పైగా దరఖాస్తులు వస్తే
మహిళలపట్లే అనుకుంటే అభంశుభం తెలియని చిన్నారులను కూడా చితికి సాగనంపుతున్న రాక్షసమూకలకు చెక్ పెట్టేందుకు తెచ్చిన పోక్సో చట్టం కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీనితో అనులో
ఏపీసీఎం నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) చైర్ పర్సన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ
ఏపీ ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తుందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. గిరిజన యువతుల పెళ్లి కానుకగా రూ. లక్ష అందిస్తామని ప్రకటించారు.
ఇటీవల స్థానిక ఎన్నికలలో గెలిచి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన యువ ఎంపీటీసీ అప్పుడే తనువు చాలించింది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మంలో విషాదం చోటు చేసుకుంది.
అల్ ఖైదా చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది అయమన్-అల్-జవహరి ఒక్కసారిగా పేట్రేగిపోయాడు. భారత దేశంపై తన ద్వేషాన్నంతా వెళ్లబుచ్చాడు. కాశ్మీర్ లోని ముజాహిదీన్ లు అక్కడి ఇండియన్ ఆర్మీపైన,