telugu navyamedia

సామాజిక

టీవీ5 దాడి ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు

vimala p
హైదరాబాద్‌లోని టీవీ5 కార్యాలయంపైకి కొందరు దుండగులు రాళ్లు రువ్వి గత అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై

మద్యం షాపులను కుదిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు

vimala p
ఏపీలో ఇటీవలే మద్యం దుకాణాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 13 శాతం మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మద్యం

తాను ఆరోగ్యంగానే ఉన్నాను.. పుకార్లపై స్పందించిన అమిత్ షా

vimala p
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోగ్యం బాగాలేదని వస్తున్న పుకార్లను తాము ఖండిస్తున్నామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇప్పటికే ప్రకటన చేశారు. తాజాగా ఈ

అమిత్ షా ఆదేశం.. గుజరాత్ కు ఎయిమ్స్ చీఫ్

vimala p
గుజరాత్ లో కరోనా విజృంభించడంతో అక్కడ రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొత్తం 7,402 పాజిటివ్ కేసులతో దేశంలో రెండో స్థానంలో గుజరాత్ నిలిచింది. ఇప్పటి వరకు

కరోనా కట్టడికి ఔషధం తయారు చేశాడు.. తాగి ప్రాణాలు కోల్పోయాడు!

vimala p
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను అల్లాడిస్తున్న నేపథ్యంలో ఔషధం తయారు కోసం ఎందరో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ నివారణ కోసం తాను తయారుచేసిన మందును

టీవీ5 ఆఫీసు దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలి: పవన్ కల్యాణ్

vimala p
హైదరాబాద్‌లోని టీవీ5 కార్యాలయంపైకి కొందరు దుండగులు రాళ్లు రువ్వి గత అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై

అమెరికాలో ఉద్యోగాలు ఫట్.. ఒక్క ఏప్రిల్‌లోనే 2 కోట్ల మంది!

vimala p
కరోనా వైరస్ దెబ్బకు అగ్రరాజ్యం అమెరికా అల్లాడుతున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి కారణంగా అమెరికాలో ఉద్యోగాలు పోయి వీధినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్క

ఉద్యోగుల విషయంలో గూగుల్ కీలక నిర్ణయం!

vimala p
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ తమ ఉద్యోగులతో ఏడాదంతా ఇంటి నుంచే పని చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. గతనెలలో జూన్

జోన్‌ ఏదైనా బస్సులు నడపడానికి వీల్లేదు: టీఎస్ఆర్టీసీ

vimala p
తెలంగాణలో ఈనెల 29 వరకు లాక్‌డౌన్‌ను ప్రభుత్వం పొడగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బస్సులను నడపొద్దని ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ ఆదేశించారు. ఆయన ఈ

పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం..పదో తరగతి పరీక్షలు రద్దు

vimala p
పదో తరగతి పరీక్షలపై పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. పంజాబ్‌లో కరోనా వైరస్‌ ప్రబలుతున్న కారణంగా పది పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి

పంజాబ్ లో కుప్పకూలిన యుద్ధ విమానం: పైలట్ సురక్షితం

vimala p
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన యుద్ద విమానం కుప్పకూలింది. పంజాబ్ లోని జలంధర్ లో ట్రైనింగ్ కార్యక్రమం సందర్భంగా మిగ్-29 మల్టీరోల్ ఫైటర్ జెట్ క్రాష్

బెంగాల్ లో వైద్య సిబ్బందికి కరోనా: డబ్ల్యూబీడీఎఫ్ ఆందోళన

vimala p
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ లో అనేకమంది వైద్య సిబ్బందికి కరోనా సోకడంతో ది