అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీ నగరంలో పోలీసులకు దుండగులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పౌరులు, ఇద్దరు
అమెరికాలో మరోసారి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. న్యూజెర్సీలోని జెర్సీ నగరంలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు పౌరులు, ఇద్దరు అనుమానిత నిందితులు, ఓ
దిశ హత్యాచార కేసు నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎన్కౌంటర్పై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది. ఎన్కౌంటర్ బూటకమని ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఎన్హెచ్ఆర్సీ తెలంగాణ
హైదరాబాద్లోని ఉప్పల్లో ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వరంగల్ రహదారిపై గాయాలతో పడి ఉన్న విద్యార్థి షేక్ ఇమ్రాన్ను సోమవారం రాత్రి గుర్తించిన స్థానికులు
రాష్ట్రంలో దిశ ఘటన తరువాత మద్యం నియంత్రించాలని సర్వత్రా చర్చ జరుగుతుంది. మద్యం నియంత్రించడంతో పాటు బెల్ట్ షాపులను ఎత్తివేయాలని పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
దిల్లీలో ఏడేళ్ల క్రితం అమానవీయంగా నిర్భయపై దారుణ అత్యాచారానికి ఒడిగట్టిన ముద్దాయిలను ఏ క్షణమైనా ఉరి తీసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిర్భయ కేసు దోషుల్లో
ఉత్తర్ప్రదేశ్ బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ అత్యాచార నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో దిల్లీ న్యాయస్థానం మంగళవారం తీర్పును రిజర్వు చేసింది. ఇప్పటికే ఈ కేసులో
దిశ అత్యాచారం, హత్య ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. నిందితులను కోర్టులు, కేసులు అంటూ తిప్పడమేంటని.. తక్షణమే ఉరి తీయాలంటూ యువత రోడ్లపైకి వచ్చి తమ
షేక్ గుల్జార్ ఖాన్ పాకిస్తాన్కు చెందిన ఇతడికి కర్నూలు జిల్లాకు చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. భర్తను కోల్పోయిన ఆమెతో గుల్జార్ ప్రేమలో పడ్డాడు. ఆమె కోసం