అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.75 శాతం తగ్గుదలతో 42.53 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ
కేంద్ర ప్రభుత్వం స్టేట్ బ్యాంక్కు కొత్త చైర్మన్ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బ్యాంక్లోనే మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న దినేశ్ కుమార్ ఖారాను ఎస్బీఐ చైర్మన్గా
రుణ గ్రహీతలకు గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) రుణ గ్రహీతలకు పలు ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉంచింది. ఫెస్టివల్ బొనాంజా
పెట్రోల్, డీజిల్ ధరలు సాధారణంగా ప్రతిరోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి.
గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లకు ప్రత్యామ్నాయంగా మనదేశంలో ఒక యాప్ స్టోర్ను రూపొందించడానికి మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న