పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను గవర్నర్ రద్దు అంశాలపై ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను గవర్నర్ రద్దు చేయడంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఈ విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చట్టసభల
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఇటీవలే భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. త్వరలో రామాలయ నిర్మాణం జరగనున్న నేపథ్యంలో అక్కడ ఏపీ యాత్రికుల కోసం
ఏపీలోని పటమట పోలీసు స్టేషన్లో కరోన కలకలం రేపింది. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐతో పాటు ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నిత్యం ప్రజలలో
26 ఏళ్ల అమ్మాయి ఫేస్బుక్లో ఛాటింగ్ ద్వారా 19 ఏళ్ల అబ్బాయితో ప్రేమలో పడింది. అతడు చెప్పిన మాటలు నమ్మి అతడికి దగ్గరైంది. చివరకు పెళ్లి చేసుకున్న
ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు యడ్ల ఆదిరాజు హఠాన్మరణం చెందారు. తనకు ఆయాసంగా ఉందని కుటుంబసభ్యులకు చెపుతూనే ఆయన కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు
ఆస్పత్రుల్లో కోవిడ్ సేవలపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడి చర్యలపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు. ఏడాది పాలనలో జగన్ చేనేతలకు చేసిందేమీ లేదన్నారు. మూడున్నర లక్షల మంది చేనేతల్లో సాయం
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 2 లక్షల కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో సైతం కరోరా పంజా విసురుతోంది.