telugu navyamedia

ఆంధ్ర వార్తలు

సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ స్టే వెకేషన్ పిటిషన్

vimala p
పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను గవర్నర్ రద్దు అంశాలపై ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఆ విషయాలు అసెంబ్లీ స్పీకర్ తెలుసుకోవాలి: యనమల హితవు

vimala p
వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను గవర్నర్ రద్దు చేయడంతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఈ విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చట్టసభల

ఏపీ యాత్రికుల కోసం జ‌గ‌న్ లేఖ రాయాలి: సోము వీర్రాజు

vimala p
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి ఇటీవ‌లే భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. త్వరలో రామాల‌య నిర్మాణం జరగనున్న నేపథ్యంలో అక్క‌డ ఏపీ యాత్రికుల కోసం

పటమట పీఎస్ లో కరోన కలకలం.. ఐదుగురు పోలీసులకు పాజిటివ్‌

vimala p
ఏపీలోని పటమట పోలీసు స్టేషన్లో కరోన కలకలం రేపింది. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐతో పాటు ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నిత్యం ప్రజలలో

ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమ పెళ్లి.. మోసం చేశాడని యువతి ధ‌ర్నా!

vimala p
26 ఏళ్ల అమ్మాయి ఫేస్‌బుక్‌లో ఛాటింగ్ ద్వారా 19 ఏళ్ల అబ్బాయితో ప్రేమ‌లో ప‌డింది. అత‌డు చెప్పిన మాట‌లు న‌మ్మి అత‌డికి ద‌గ్గ‌రైంది. చివ‌ర‌కు పెళ్లి చేసుకున్న

ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు ఆదిరాజు హఠాన్మరణం

vimala p
ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు యడ్ల ఆదిరాజు హఠాన్మరణం చెందారు. తనకు ఆయాసంగా ఉందని కుటుంబసభ్యులకు చెపుతూనే ఆయన కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు

జేసీ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు: చంద్రబాబు

vimala p
కడప జైలు నుంచి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. జైలు నుంచి విడుదలైన టీడీపీ

కోవిడ్‌ సేవలపై ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలి: జగన్‌

vimala p
ఆస్పత్రుల్లో కోవిడ్‌ సేవలపై ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా కట్టడి చర్యలపై జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన

జగన్ చేనేతలకు చేసిందేమీ లేదు: టీడీపీ నేత అనురాధ

vimala p
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు. ఏడాది పాలనలో జగన్ చేనేతలకు చేసిందేమీ లేదన్నారు. మూడున్నర లక్షల మంది చేనేతల్లో సాయం

కావలిలో కరోనాతో ఏడుగురు మృతి.. రేపటి నుంచి సెల్ఫ్ లాక్ డౌన్

vimala p
ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే 2 లక్షల కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో సైతం కరోరా పంజా విసురుతోంది.

జేసీ ప్రభాకర్ రెడ్డికి లోకేశ్ ఫోన్.. పార్టీ అండగా ఉంటుందని భరోసా!

vimala p
కడప జైలు నుంచి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో

మరో వివాదంలో జేసీ ప్రభాకర్ రెడ్డి.. కడప పోలీసులు కేసు నమోదు

vimala p
కడప జైలు నుంచి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. వీరి విడుదల సందర్భంగా కడప