శ్రీహరి తనయుడు మేఘాంశ్ పరిచయం అవుతున్న సినిమా ‘రాజ్దూత్’. శ్రీహరి నటించిన ‘భైరవ’ చిత్రంలో మేఘాంశ్ బాలనటుడిగా కనిపించారు. చదువు పూర్తి కావడంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.
“ఆర్.ఎక్స్100” సినిమాతో పాయల్ రాజ్పుత్కు అనూహ్యమైన క్రేజ్ వచ్చి పడింది. దాంతో అమ్మడిని వరుస అవకాశాలు చుట్టి ముట్టేశాయి. అయితే ఈ బోల్డ్ బ్యూటీ మాత్రం రవితేజ
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో స్లో అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాలీవుడ్లో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అనుపమ
దర్శకుడు గుణశేఖర్ అంటే భారీ బడ్జెట్ చిత్రాలను, కళ్లు చెదిరే సెట్స్తో అద్భుతంగా తెరకెక్కించే ఆయన ప్రతిభ కన్పిస్తుంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన గత చిత్రం “రుద్రమదేవి”
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్చరణ్ కలయికలో రూపొందుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”. ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్,
తెలుగుతోపాటు తమిళంలోనూ విజయవంతమైన సినిమాలు చేసి మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం తెలుగులో “సైరా”, “దటీజ్ మహాలక్ష్మి” సినిమాలు చేస్తోంది.
రాజ్భవన్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రలు కేసీఆర్, జగన్ పాల్గొన్నారు. రాజ్భవన్లోని సాంస్కృతిక మందిరంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు.
రంజాన్ను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ హాజరయ్యారు. వీరితో పాటు తమిళనాడు మాజీ
సౌదీలో భవిష్యత్తును వెతుక్కుంటూ వెళ్లడం, ఇక్కడివారో లేక అక్కడ వారో మోసం చేయటంతో కష్టాల కడలిలో మిగిలిపోతున్నవారు చాలా మందే ఉన్నారు. వారు టెక్నాలజీ ఉపయోగించి బయటపడటానికి
తెలంగాణ ఇంటర్ బోర్డు ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో తప్పులు దొర్లడంతో ఎందరో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఇంటర్ మార్కులు తప్పుల తడకలుగా రావడంతో