telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

ఉచిత దర్శనం కోసం 08 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.

సర్వదర్శనం భక్తులకు 10 గంటల సమయం పడుతుంది

300 రూ..శీఘ్రదర్శనంకు 3 గంటల సమయం పడుతుంది

సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 64,065

నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 25,250

నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ. 3.57 కోట్లు

Related posts