తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఉచిత దర్శనం కోసం 21 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు.
సర్వదర్శనం భక్తులకు 18 గంటల సమయం పడుతుంది.
300 రూ..శీఘ్రదర్శనంకు 2-4 గంటల సమయం పడుతుంది.
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 73,853.
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 22,551.
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ. 3.47 కోట్లు.
చంద్రబాబు అమరావతిపై అసలే మాట్లాడలేదు: మంత్రి బుగ్గన