తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
ఉచిత దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
సర్వదర్శనం భక్తులకు 08 గంటల సమయం పడుతుంది.
300 రూ..శీఘ్రదర్శనంకు 3 గంటల సమయం పడుతుంది.
సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 67,121.
నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 22,426 .
నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ. 4.75 కోట్లు.


మహబూబ్నగర్ వలసల జిల్లాగా మారిపోయింది : షర్మిల