telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

ఉచిత దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.

సర్వదర్శనం భక్తులకు 10 గంటల సమయం పడుతుంది.

రూ.300 శీఘ్రదర్శనంకు 3 గంటల సమయం పడుతుంది.

సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3-5 గంటల సమయం పడుతుంది.

నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,187.

నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 25,027.

నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ. 4.47 కోట్లు.

Related posts