telugu navyamedia
YCP ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అంబటి రాంబాబు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాఖలు చేసిన రీపోలింగ్ పిటిషన్ ఏపి హైకోర్టు డిస్మిస్ చేసింది

ఏపీలో మే 13న పోలింగ్ జరిగిన సత్తెనపల్లి 4 బూత్ లో రీపోలింగ్ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అంబటి రాంబాబు ఏపి హైకోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం  పిటిషన్ ను కొట్టివేసింది.

తిరుపతి జిల్లా చంద్రగిరిలో రీపోలింగ్ నిర్వహించాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కూడా న్యాయస్థానం డిస్మిస్ చేసింది.

Related posts